Medak
క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే : పద్మా దేవేందర్రెడ్డి
మెదక్, వెలుగు: ఈ సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే
Read Moreచేగుంటలో రూ.11 లక్షలు చోరీ
మెదక్ (చేగుంట), వెలుగు: మండల కేంద్రమైన చేగుంటలో భారీ చోరి జరిగింది. రాము అనే వ్యక్తి ఇటీవల తన వ్యవసాయ భూమి అమ్మగా వచ్చిన రూ.11 లక్షలను ఇంట్లో బీ
Read Moreజిన్నారం ఎంపీపీపై వీగిన అవిశ్వాసం
జిన్నారం, వెలుగు: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్ పై బీఆర్ఎస్ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మంగళవారం ఆర్డీవో వసంత కుమ
Read Moreనల్లవాగు కెనాల్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ నల్లవాగు కెనాల్ పనులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి మంగళవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ
Read Moreబిట్ బ్యాంక్: మహిళోద్యమాలు
మహిళోద్యమాలు తెలంగాణలోని భూస్వాముల ఇళ్లల్లో ఉండే సాంఘిక దురాచారం ఆడపాప లేదా దాసి. ఆడపాప లే
Read Moreబీసీలంతా ఏకమై నీలం మధును గెలిపించాలి: ఆర్.కృష్ణయ్య పిలుపు
ముషీరాబాద్/పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు: బీసీలంతా ఏకమై మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని బీసీ స
Read Moreటార్గెట్ 3.66 లక్షల మెట్రిక్ టన్నులు.. మొదలైన యాసంగి వరి నూర్పిళ్లు
మెదక్, వెలుగు: యాసంగి సీజన్ వరి పంట కోతలు మొదలయ్యాయి. రైతులు వరి ధాన్యాన్ని రోడ్ల మీద, కళ్లాల్లో ఆరబోస్తున్నారు. ఈ సీజన్ లో జిల్లా వ్యాప్తంగా 2.
Read Moreసంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో రఘునందన్ రావుపై కేసు నమోదు
బీజేపీ లీడర్, మెదక్ ఎంపీ క్యాండిడేట్ రఘునందన్ రావు పై కేసు నమోదైంది. ఎమ్మెల్యే హరీశ్ రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి పై అనుచి
Read Moreబాలుడిపై కుక్క దాడి
శివ్వంపేట, వెలుగు: మండల కేంద్రానికి చెందిన అక్షిత్(3) అనే బాలుడు సోమవారం వాకిట్లో ఆడుకుంటుండగా కుక్క దాడి చేసింది. బాలుడి కేకలు విని ఇంట్లో ఉన్న కుటు
Read Moreఅన్నదాన పథకానికి రూ.50 వేల విరాళం
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానంలో నిర్వహించే అన్నదాన పథకానికి మహబూబాబాద్పట్టణానికి చెందిన దాసరి శేఖర్ రత్న ప్రశాం
Read Moreఏప్రిల్ 3 నుంచి ఓటర్ చైతన్య కార్యక్రమాలు : వల్లూరు క్రాంతి
జిల్లా ఎన్నికల అధికారి క్రాంతి సంగారెడ్డి టౌన్, వెలుగు: ఈ నెల 3 నుంచి 30 వరకు ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్
Read Moreమూడు ట్రాక్టర్లకు నిప్పు
కంగ్టి, వెలుగు: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని దామర్ గిద్ద గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు మూడు ట్రాక్టర్లకు నిప్పు పెట్టారు. ఎస్ఐ విశ్వజన్
Read Moreమార్మోగిన మల్లన్న నామస్మరణ
పదకొండో ఆదివారానికి భారీగా తరలివచ్చిన భక్తులు కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి పుణ్యక్షేత్రం మల్లన్న నామస్మరణతో మార్మోగింది. మల్
Read More












