medchal

బాలిక మృతి ఘటనపై దమ్మాయిగూడలో ఉద్రిక్తత

మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన 10 ఏళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్

Read More

నా బిడ్డ చనిపోయినంక దెవులాడిండ్రు:చిన్నారి తల్లిదండ్రులు

పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని జవహార్ నగర్ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. పాపను తమకు చూపించకుండానే ఆస్పత్రికి తరలించారని ఆవేదన వ్యక్

Read More

ప్రభుత్వ జాగలో మల్లారెడ్డి ఆస్పత్రి నిర్మించుకున్నడు : రేవంత్ రెడ్డి

మేడ్చల్ జిల్లా (జవహర్ నగర్) :  టీఆర్​ఎస్​ అవినీతి పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని టీపీసీసీ చీఫ్​, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నార

Read More

ఘట్కేసర్ ప్రభుత్వాసుపత్రిలో టిఫా స్కానింగ్ సెంటర్ను ప్రారంభించిన మల్లారెడ్డి

ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ప్రభుత్వాసుపత్రిలో టిఫా స్కానింగ్

Read More

దేవరయాంజాల్​ ఆలయ భూములపై కమిటీ రిపోర్ట్ 

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా, శామీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

గతేడాదితో పోలిస్తే గ్రౌండ్ వాటర్ ఈసారి చాలా బెటర్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, మేడ్చల్– మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భూగర్భజలాలు అమాంతం పెరిగాయి. సెప్టెంబర

Read More

జల్సాలకు అలవాటుపడి చోరీలు..ముగ్గురు అరెస్ట్

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డ సాయిచరణ్ అనే వ్యక్తి సహా ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుం

Read More

బీజేపీ పోరాటం వల్లే జీవో 118 : బండి సంజయ్

హైదరాబాద్: తాము చేసిన పోరాటం వల్లే రాష్ట్ర ప్రభుత్వం జీవో 118ని విడుదల చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఎల్బీనగర్, మ

Read More

ఆదిలాబాద్​లో నలుగురు దుర్మరణం

పెండ్లి షాపింగ్​కెళ్లి తిరిగి వస్తుండగా ఘటన మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మేడ్చల్-మల్కాజిగిరిలో మరో ప్రమాదం.. ముగ్గురు మృత

Read More

టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ భర్త దౌర్జన్యం

మేడ్చల్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ భర్త దౌర్జన్యంగా ప్రవర్తించారు. పక్కింట్లో పేల్చిన పటాకులు తమ ఇంటి వైపు వచ్చాయని కౌన్సిలర్ భర్త దాడి

Read More

ఆలస్యంగా వచ్చిన అభ్యర్థుల్ని అనుమతించని అధికారులు

గ్రూప్ 1 పరీక్షకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు వెనక్కి పంపుతున్నారు. ఉదయం 10.15 గంటల తర్వాత వచ్చే వారిని పరీక్షకు అనుమతించమని టీఎస్పీఎస్పీ ప్

Read More

రాచకొండ కమిషనరేట్లో లక్ష సీసీ కెమెరాలు ఉన్నయ్ : మల్లారెడ్డి

రాచకొండ కమిషనరేట్ పరిధిలో సుమారు లక్షకు పైగా సీసీ కెమెరాలు ఉన్నాయని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఇంకా పలు కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన బా

Read More

చనిపోయిన విద్యార్థుల కోసం రెస్క్యూ ఫోర్స్ టీం గాలింపు

మేడ్చల్ జిల్లాలో చెరువులో పడి మృతి చెందిన విద్యార్థుల కోసం డీఆర్ఎఫ్ టీం గాలింపు చేపట్టింది. సంఘటనా స్థలానికి  జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సి

Read More