
medchal
రైలు ప్రమాదంలో తండ్రీకూతుళ్ల దుర్మరణం
నిజామాబాద్, వెలుగు : కదులుతున్న ట్రైన్ ఎక్కే ప్రయత్నంలో కూతురితో పాటు ఆమె తండ్రి కూడా చనిపోయాడు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం సాయంత్ర
Read Moreతప్పిన ప్రమాదం.. కారులో చెలరేగిన మంటలు
హైదరాబాద్ లో ఓ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. సుచిత్ర ప్రధాన రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా పొగలు రావడంతో డ్రైవర
Read Moreనోట్ల కట్టలతో వచ్చే వాళ్లకు బుద్ధి చెప్పాలె:రేవంత్రెడ్డి
కబ్జాల మంత్రి మల్లారెడ్డిని ఓడించాలె: రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్
Read Moreఇవాళ (అక్టోబర్ 18న) జడ్చర్ల, మేడ్చల్కు సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం (అక్టోబర్ 18న) మహబూబ్నగర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పర్యటించను
Read Moreకాంగ్రెస్ పార్టీ సర్వే రిపోర్ట్లను బయట పెట్టాలి: హరివర్ధన్ రెడ్డి
సికింద్రాబాద్ మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఆశావాహ అభ్యర్థి హరివర్ధన్ రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ
Read Moreఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు స్పాట్ డెడ్
మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2023 అక్టోబర్ 14న ఉదయం ఓఆర్ఆర్ పై వేగంగా దసుకొచ్చి
Read Moreఉద్యమకారులకు సీట్లిస్తం: బండ సురేందర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాజకీయంగా అణచివేతకు గురైన వారికి, ఉద్యమ నేపథ్యం ఉన్నవారికి తాము సీట్లు ఇస్తామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) రాష్ట్ర కార్
Read Moreకీసరలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మేడ్చల్: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రంలోని లలిత కన్వెన్షన్ హాల్ సమీపంలో అతివేగంతో వెళ్తున్న కారు అ
Read Moreధృవ కాలేజీలో పీజీడీఎం 29వ బ్యాచ్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్లోని ధృవ మేనేజ్మెంట్ కాలేజీలో సోమవారం పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ 29వ బ్యాచ్ ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. చ
Read Moreఒకరు చోరీ చేస్తే.. ముగ్గురు అమ్మిపెడ్తరు
ఎల్బీనగర్, వెలుగు: ఆన్ లైన్ గేమ్ లు, ఈజీగా డబ్బులు సంపాదించాలని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడితో పాటు మేడ్చల్ కు చెందిన ముగ్గురిని కీ
Read Moreడబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీలో ఉద్రిక్తత.. నిరసనకారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం
డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులందరికీ పంచాలని డిమాండ్ చేస్తూ మంత్రి మల్లారెడ్డి ఎదుట నిరసనకారులు ఆందోళన చేశారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్
Read Moreశామీర్ పేటలో ఉద్రిక్తత.. మల్లారెడ్డి కొడుకును అడ్డుకున్న గ్రామస్తులు
మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం ఉప్పరపల్లిలో ఆందోళన చేపట్టారు గ్రామస్థులు. తమకు ప్రభుత్వం పట్టాలిచ్చిన భూమిని కబ్జా చేస్తున్నారంటూ హైవేపై ధర్నాకు దిగా
Read Moreనాసిరకం స్పేర్ పార్ట్స్కు .. బ్రాండెడ్ లేబుల్స్
ఢిల్లీ నుంచి సిటీకి తీసుకొచ్చి ఆటోమొబైల్ షాపుల్లో సేల్ అల్వాల్, లోతుకుంట, బాచుపల్లిలో మేడ్చల్ఎస్వోటీ దాడులు రూ.40 లక్షలు విలువైన స్పేర్
Read More