Minister Niranjan Reddy

రెండు కోట్ల మంది వ్యవసాయంపై బతికేట్టు చేసినం

2 కోట్ల మంది వ్యవసాయంపై బతికేట్టు చేసినం   ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతోనే వరి సాగు వద్దన్నాం

రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతోనే వరి సాగు వద్దన్నామన్నారు

Read More

యాసంగిలో వరి వేయం..వద్దని రైతులకూ చెప్పాం

పారిశ్రామిక రంగంలో పరిస్థితి వేరు..వ్యవసాయ రంగంలో మాత్రం కష్టం రైతుదే అని అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు టీఆర్ఎస్ నా

Read More

కొనుగోలు కేంద్రాలు ఉంచాలా? తీసేయాలా?

యాసంగిలో ధాన్యం కొనేదిలేదని కేంద్రం మరోసారి చెప్పిందని రాష్ట్ర వ్యవసాయమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ తో సమావేశం తర్

Read More

వడ్లు మొత్తం కొంటమని  కేంద్రం రాసియ్యాలి

న్యూఢిల్లీ, వెలుగు: కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం వస్తే, అంత కొంటామని రాసివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

Read More

కేంద్రం స్పందనను బట్టి మా ప్రణాళిక

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన విధానం ప్రకటించాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లపై రేపు మంత్రుల బృందం ఢిల్లీ వెళ్

Read More

రైతులకు మంత్రి నిరంజన్‌‌ రెడ్డి లేఖ

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాలతో నష్టపోకుండా రైతులు ఈ యాసంగిలో వరికి బదులుగా వేరే పంటలు

Read More

ధాన్యం సేకరణలో రాష్ట్రాల పాత్ర పరిమితం

ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అవాస్తవాలు చెప్పారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం సేక

Read More

కేసీఆర్ కు ఇంకా దొరకని మోడీ అపాయింట్మెంట్!

న్యూఢిల్లీ: హస్తినలో మూడో రోజు సీఎం కేసీఆర్ టూర్ కొనసాగుతోంది. వడ్ల కొనుగోళ్లు, ఇతర రైతు సమస్యలపై ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం చేస్తామన్న కేసీఆర్..

Read More

వ్యవసాయ చట్టాల రద్దు రైతుల విజయం

కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించడం రైతుల విజయమన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. దేశంలో వాస్తవ పరిస్థితిని మోడీ సర్కారు ఇప్పటిక

Read More

నష్టపరిహారం అడిగితే వ్యవసాయశాఖమంత్రి ఏమన్నారంటే..?

హైదరాబాద్ : వడ్ల కొనుగోలుపై బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని సీరియస్ అయ్యారు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మంగళవారం ఆయన ప్రెస్ మీట్

Read More

ప్రభుత్వం వడ్లు కొనే పరిస్థితుల్లో లేదు

ప్రభుత్వం వడ్లు కొనే పరిస్థితుల్లో లేదని తేల్చి చెప్పారు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. శనివారం మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. ధాన

Read More

బాటసింగారంలో తాత్కాలిక ఫ్రూట్ మార్కెట్

హైదరాబాద్‌ సిటీలోని గడ్డి అన్నారంలో ఫ్రూట్ మార్కెట్ మూసేస్తున్న నేపథ్యంలో కొత్తగా బాటసింగారంలో  తాత్కాలిక  పండ్ల మార్కెట్‌ను దసరా

Read More