modi
అద్వానీని కాదని మోదీని ఎంచుకోవడం బాధించింది.. కానీ తప్పలేదు: వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు
2014 ఎన్నికల వేళ ఆనాడు ఎల్. కే. అద్వానీ నాయకత్వం కాదని, మోదీ నాయకత్వంతో ముందుకు సాగడం వల్లే దేశంలో మూడు సార్లు అధికారంలోకి రాగలిగామన్నారు
Read Moreదేశాన్ని మోదీ నాశనం చేస్తున్నరు.. మతం పేరుతో పెద్ద ఎత్తున దోపిడి జరుగుతుంది
ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్పై ఏఐసీసీ ప్ర
Read Moreదేశ యువత రాహుల్ వైపు చూస్తున్నది: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ఈ సంక్షోభ సమయంలో రాహుల్ గాంధీ నాయకత్వం అవసరం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ రాహుల్ ను కలిసి బర్త్డే విషెస్ తె
Read Moreవెలుగు ఓపెన్ పేజీ : విభజన ఇంకెట్ల జరగాలే!? పవన్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి.?
తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల ప్రజా ఉద్యమానికి లభించిన చారిత్రక ఫలితం. అలాంటి వాస్తవంపై ఇంకా సందేహాలు రేకెత్తించడంకన్నా, ఆ ఉద్యమం సాధించి
Read Moreమోదీ ప్రభుత్వానికి బాధ్యత తెలియదు: రాహుల్ గాంధీ
మోదీ ప్రభుత్వానికి బాధ్యత తెలియదు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ&
Read Moreనావికుల భద్రత మనందరి బాధ్యత.. జీ7 వేదికగా ప్రపంచ దేశాలకు మోదీ పిలుపు
ఎవియాన్ లీబా: పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధిలో దాడుల వల్ల నావికులు మృత్యువాత పడుతున్నారని, భారీ సంఖ్యలో ఆస్తి నష్టం వాటిల్లుతోందని జీ7 వేదిక
Read MoreAI సాయంతో ఓట్ల తొలగింపు కుట్ర.. కేంద్రంపై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు
సర్ (SIR) ప్రక్రియను అడ్డం పెట్టుకుని అసలైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు పెద్ద స్కెచ్ వేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. మంచిర్యా
Read Moreకేటీఆర్ చెప్పిందే కిషన్ రెడ్డి చేస్తుండు..బీఆర్ఎస్ బీజేపీ కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నయ్ : సీఎం రేవంత్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలను.. కిషన్ రెడ్డి ఢిల్లీలో పాటిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలోని పలు ప్రాజ
Read Moreబీజేపీ హయాంలో దేశంలో సుపరిపాలన.. పేదల సంక్షేమమే బీజేపీ లక్ష్యం
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంగారెడ్డి, వెలుగు: దేశంలో 12 ఏళ్ల పాటు సుపరిపాలన అందించిన ఘనత బీజేపీకే దక్కుతుందని ఆ పార్టీ సీనియర్ నేత,
Read Moreరాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలి.. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి
తెలంగాణకు కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించాలని సీఎం రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
Read Moreప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. మోదీపై జగ్గారెడ్డి ఫైర్
దేశంలో బీజేపీ నీచ రాజకీయం పరాకాష్టకు చేరిందన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. భారత్లో ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తూ, ప్రతిపక్షాల గ
Read Moreధరలు పెంచిన మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి .. సామాన్య ప్రజలకు తీవ్రభారం
నల్గొండ/సూర్యాపేట, వెలుగు: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపిందని, ఇంద
Read Moreవివక్షతో ‘సబ్ కా వికాస్’ ఎలా సాధ్యం? తెలంగాణపై వివక్ష ఇంకెంత కాలం !
భిన్నత్వంలో ఏకత్వానికి మారుపేరైన భారతదేశానికి సమాఖ్య స్ఫూర్తి ఊపిరిగా కొనసాగుతోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇదే సంప్రదాయాన్ని కొనసాగిం
Read More












