modi
ప్రధాని మోదీ అవినీతి పాఠశాల నడుపుతున్నారు : రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. నరేంద్ర మోదీ దేశంలో అవినీతి పాఠశాల నడుపుతున్నారని విమర్శించారు. అవినీతి సైన్స్&
Read Moreరామనవమి వేడుకల్లో బీజేపీ హింసను ప్రేరేపించింది : బెంగాల్ సీఎం మమత
హరిహరపాఢా: బెంగాల్లో రామనవమి వేడుకల సందర్భంగా బీజేపీ హింసను ప్రేరేపించిందని రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీ హింస
Read Moreప్రజా అధికారం కోసం సమాజ్ వాది పోరాటం
2024 జనరల్ ఎన్నికల సందర్భంలో సమాజ్వాది పార్టీ ప్రజా ఆకాంక్షల పత్రం జారీ చేసింది. అంబేద్కర్- సిద్ధాంతాల ఆధారంగా తమ విజన్ ను దేశం ముందు ఉంచింది.
Read Moreరామ మందిరంతో బీజేపీకి లబ్ధి ఉండదు: శరద్ పవార్
పుణె: అయోధ్య రామ మందిర అంశం ముగి సిందని, దానిపై ఎవరూ చర్చించడంలేదని ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. ప్రస్తుత లోక్&zwnj
Read Moreఎలక్టోరల్ బాండ్లంటేనే క్విడ్ ప్రోకో.. మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ఎలక్టోరల్ బాండ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పారిశ్రామిక వేత్తల నుంచి నల్లడబ్బును బాండ్ల రూపంలో సేకరించి రాజకీయ
Read Moreలోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లే: రాహుల్ గాంధీ
లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాక్యలు చేశారు. బీజేపీకి 150 సీట్లు మాత్రమే వస్తాయన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబా
Read Moreభారత రాజ్యాంగం వల్లే నేను ఈ స్థాయికి వచ్చా: మోదీ
పూర్నియా/గయ/బలూర్ ఘాట్/రాయిగంజ్: అట్టడుగు స్థాయి నుంచి ప్రధాని పదవి చేపట్టే స్థాయికి తాను ఎదగడానికి బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని ప్ర
Read Moreఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ... సీఎం రేవంత్ రెడ్డి
నారాయణపేటలో జరుగుతున్న జనజాతర సభలో సీఎం రేవంత్ పంట రుణాల మాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వ
Read Moreకాంగ్రెస్ ను ఓడించేందుకు మోదీ నుంచి కేసీఆర్ సుపారీ తీసుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను ఓడించేందుకు మోదీ నుంచి కేసీఆర్ సుపారీ తీసుకున్నారని ఆరో
Read Moreమళ్లీ మోదీనే ప్రధాని అయితరు : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
వికారాబాద్, వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 పైగా ఎంపీలను గెలుస్తుందని, మళ్లీ ప్రధానిగా మోదీనే అయితరని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వే
Read Moreభవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలీ ఎన్నికలు : మోదీ
జమలీ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. దీంతో పాటుగా దేశం మ
Read Moreఅంబేద్కర్ ని గౌరవించని బీజేపీ పార్టీకీ గట్టిగా బుద్ధిచెప్పాలి : కడియం శ్రీహరి
బీజేపీ పై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏమి చేయని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. అంబేద్కర్ ని గ
Read Moreమోదీతోనే అవినీతి రహిత పాలన : అర్వింద్
అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రైతులు మోసపోయారని విమర్శించారు. బీఆర
Read More












