MPTC
ఓడిపోతావని ఆకతాయిల ఫోన్ కాల్ : MPTC అభ్యర్థి సూసైడ్
నిజామాబాద్ : ఆకతాయిల ఫోన్ కాల్ తో సూసైడ్ చేసుకున్నాడు ఓ వ్యక్తి. రోటరీ నగర్ కు చెందిన దాసరి గణేష్ ఇటీవల జరిగిన MPTC ఎన్నికల్లో పోటీ చేశాడు. కాంగ్రెస
Read Moreజూన్ 4న MPTC, ZPTC ఓట్ల లెక్కింపు
తెలంగాణలో MPTC, ZPTC ఎన్నికల ఓట్ల లెక్కింపునకు తేదీ ఖరారైంది. జూన్ 4న ఓట్లు లెక్కించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నిర్ణయించింది. రాష్ట్రంలోని మండల,
Read MoreMPTC, ZPTC కౌంటింగ్ వాయిదా
ఈ నెల 27 న జరగాల్సిన స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపును ఎన్నికల సంఘం వాయిదా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధిం
Read Moreపరిషత్ ల గెలిస్తే పండుగే
కొత్త ఎంపీటీసీ, జడ్పీటీసీలకు 40 రోజులు మస్తు మజా జులై, ఆగస్టు లో జడ్పీ చైర్మన్ ,ఎంపీపీల ఎన్నిక అప్పటిదాకా కొత్తోళ్లకు రాచ మర్యాదలు, క్యాంపులు ఖర్చులు
Read Moreజులై 5 తర్వాతే జడ్పీ చైర్మన్ల ఎన్నిక
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, 77.46 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. 17న వనపర్తి జిల్లా
Read Moreముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు : పంచాయతీ ఎన్నికలతో తగ్గిన పోలిం గ్
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ఓటింగ్ముగిసింది. మంగళవారం జరిగిన మూడో దశ ఎన్నికల్లో 77.81 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి జ
Read Moreపరిషత్ పరేషాన్ : రెండో విడతలో కార్యకర్తల గొడవలు
రాష్ట్రంలో రెండో విడత పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు..ఉద్రిక్తతకు దారితీశాయి. మంచిర్యాల జిల్లా ఇందారంలో టీఆర్ఎస్, కాంగ్ర
Read Moreఅధికార పార్టీ డబ్బు పంపిణీ : కొట్టుకున్న TRS, కాంగ్రెస్ కార్యకర్తలు
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందారం గ్రామంలో టీఆర్ఎస్ కు చెందిన నేతలు డబ్బులు పంచుతుండగా..కాంగ
Read Moreఆదర్శంగా నిలిచారు : ఓటేసిన శతాధిక వృద్ధురాళ్లు
నందిగామ : రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఇద్దరు వృద్ధురాళ్లు అందరికంటే ముందు ఓటేసి యువతకు ఆదర్శంగా
Read Moreకొనసాగుతున్న రెండో విడత పరిషత్ పోలింగ్
రాష్ట్రంలో రెండో విడత పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 179 ZPTC, 1,850 MPTC స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. జడ్పీటీసీలకు 805
Read Moreజూన్ 1 నుంచి రేషన్ కార్డుల జారీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. నలుగురు ఉన్నతాధిక
Read Moreమంత్రి కొడుకు హల్ చల్
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలకేంద్రంలోని పోలింగ్ బూత్ లోకి రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కొడుకు గౌతంరెడ్డిని అనుమతించడం పట్ల కాంగ్రెస్ నేతలు
Read Moreరాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పోలింగ్ 76.80 శాతం
రాష్ట్ర వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల పోరులో తొలి విడత పోలింగ్ ముగిసింది. జడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జరిగిన మొదటి విడత ఓటింగ్ లో దాదాపు 76.8
Read More












