
Mulugu District
ములుగు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
ములుగు జిల్లా మంగపేట మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నికీలల ధాటికి శనిగకుంటలో దాదాపు 20 పూరిళ్లు దగ్ధం అయ్యాయి. సాయంత్రం సమయంలో ఈదురుగాలులకు సమ
Read Moreఆటోను ఢీకొట్టిన డీసీఎం.. ఆరుగురు మృతి
ములుగు జిల్లా: ఎర్రిగట్టమ్మ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ ఆటోను డీసీఎం ఢీకొట్టింది. ప్రమాదంలో మొత్తం ఆరుగురు చనిపోయారు. స్పాట్ లో నలుగ
Read Moreజాతర డ్యూటీలో కుప్పకూలిన హెడ్ కానిస్టేబుల్
గంభీరావుపేట, వెలుగు: మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర బందోబస్తుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప
Read Moreఏటూరునాగారం అడవుల్లో మావోయిస్టుల డంప్
ములుగు జిల్లా : ఏటూరునాగారం అడవుల్లో మావోయిస్టులు దాచి ఉంచుకున్న ఆయుధాల డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏటూరునాగారం మండలం దొడ్ల సమీపంలో
Read Moreలక్నవరం చెరువులో మంత్రుల బోటింగ్
లక్నవరంలో సస్పెన్షన్ బ్రిడ్జి, 26 కాటేజ్లు ప్రారంభించిన మంత్రులు ములుగు జిల్లా: లక్నవరం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. ప
Read Moreమేడారం జాతరకు పోటెత్తుతున్న భక్తులు
ములుగు జిల్లా: మేడారం సమ్మక- సారాలమ్మ జాతరకు భక్తులు ముందస్తుగా పోటెత్తారు. కరోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతుండడంతో చాలా మంది భక్తులు ముందుగానే అమ
Read Moreమరో ఇద్దరు టీచర్లను బలి తీసుకున్న 317జీవో
వేరే జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయడంతో ఆర్మూర్ లో ఒకరు సూసైడ్ బదిలీపై మనస్తాపంతో అనారోగ్యం పాలై హనుమకొండలో మరొకరు మృతి మోర్త
Read Moreఇసుక మాఫియాపై లేఖ విడుదల చేసిన మావోయిస్టులు
పద్ధతి మార్చుకోకపోతే ప్రజాకోర్టులో శిక్షిస్తాం: మావోయిస్టులు ములుగు జిల్లా : ఏజన్సీలో ఇసుక మాఫియాపై మావోయిస్టులు స్పందించి లేఖ విడుదల చే
Read Moreవడ్లకు నిప్పంటించి.. పురుగుల మందు తాగిన రైతు
వడ్లు కొంటలేరని రైతు ఆత్మహత్యాయత్నం ములుగు జిల్లా బోరు నర్సాపురంలో ఘటన ఏటూరునాగారం, వెలుగు: కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వడ్లను నె
Read Moreపోలీసులను చంపాలని ప్లాన్.. ఆరుగురి అరెస్ట్
ములుగు జిల్లా: పోలీసులను చంపాలని చూసిన ఆరుగురు మిలీషియా సభ్యులను అరెస్టు చేశామని తెలిపారు ఏటూరు నాగారం పోలీసులు. శుక్రవారం వెంకటాపురం (నూగురు) మ
Read Moreమోటర్ లేకుండానే బోరు నుంచి ఉబికివస్తున్న నీరు
ములుగు జిల్లా: గోగుపల్లిలో రైతు తన పొలంలో వేయించిన వ్యవసాయ బోరు నుంచి నీరు పైకి ఉబికివస్తుంది. వ్యవసాయం చేయడానికి నీటి వసతి లేక వర్షాలపైనే ఆధారపడ
Read More9 కోట్లతో కట్టిన్రు.. కోటి పెట్టి కూలుస్తున్రు!
రూ.10 కోట్ల ప్రజాధనం జంపన్నవాగుపాలు ప్లానింగ్ లేకుండా నిర్మించిన ఫలితం 10 మంది భక్తుల ప్రాణాలు
Read Moreములుగు జిల్లాలో మరో రైతు ఆత్మహత్య
ములుగు జిల్లా: ఏటూరునాగారం మండలం శివాపూర్ గ్రామానికి చెందిన రైతు కుమార్ వడ్ల కొనుగోలు కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ధాన్యం రాశి దగ్గరే పురుగుల మందు
Read More