nagarjuna sagar
నాగార్జున సాగర్లో టీఆర్ఎస్ విజయం
నాగార్జున సాగర్ బైపోల్ లో TRS గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొత్తం 25రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తైంది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 18వేల 449 ఓట్ల ఆధిక్యం
Read Moreసాగర్ ఓటమిని నోముల కుటుంబం ఖాతాలో వేస్తాడు
కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజం నాగార్జునసాగర్: ఉప ఎన్నికలో ఓటమిని టీఆర్ఎస్ ఓటమిగానో.. తన ఓటమిగానో భావించకుండా నోముల నర్సింహయ్య కుట
Read Moreసీఎంగా కొనసాగే అర్హత కేసీఆర్ కు లేదు
హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. కేసీఆర్ కమీషన్ల కక్కుర్తి
Read Moreఓట్ల కోసం సాగర్ ను మనీ,మందులో ముంచుతున్నారు
సాగర్ ను మనీ, మందులో ముంచుతూ ఓటర్లను టీఆర్ఎస్ మభ్యపెడుతోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. నాగార్జునుడు నడిచిన నేలను
Read Moreఆ బిడ్డల పేరిట చెరో రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలి
ప్రైవేట్ టీచర్లకు, కాలేజ్ లెక్చరర్లకు నెలకు రూ.5 వేలు సాయం చేయాలన్నారు కాంగ్రెస్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రైవేటు టీచర్లకు
Read Moreసాగర్ ఉప ఎన్నికకు కరోనా భయం
ఎన్నికల ప్రచారానికి గుంపులు గుంపులుగా పార్టీ లీడర్లు, క్యాడర్ ఫిజికల్ డిస్టెన్స్ పాటించట్లే.. మాస్కులు వాడట్లే ప్రచారంలో పాల్గొన్న పలువురికి పా
Read Moreడ్రగ్స్ కేసులో ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి
బీసీలు, పేదలకు వ్యతిరేకంగా తెలంగాణలో పాలన కొనసాగుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అన్నీ అయిపోయాయి టీఆర్ఎస్ నేతలు ఇక డ్రగ్స్
Read Moreజానారెడ్డి మాత్రమే ఎదిగారు.. ప్రజలు ఎదగలే
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నల్గొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు పుట్టగతులు లేవని.. 7 సార్లు గెలిచిన మాజీ మంత్రి
Read Moreబరిలో రవినాయక్ కాదు గిరిజనులే
సాగర్ లో రవి నాయక్ నిలబెడితే.. గెలుస్తాడని నమ్మే బీజేపీ టికెట్ ఇచ్చిందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ .గిరిజనులకు బీజేపీ పెద్దపీట వేసిందన్నారు.&nb
Read Moreసీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటా
నాగార్జున సాగర్ నియోజకవర్గానికి గాను టీఆర్ఎస్ పార్టీ తరఫున తనకు టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు నోముల భగత్. టీఆర్ఎస్ ప
Read Moreసాగర్ ఉప ఎన్నికకు రేపటితో ముగియనున్న నామినేషన్లు
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కు రేపటి తో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఎలక్షన్ కమిషన్ గత మూడు రోజులుగా సెలవులుగా ప్రకటించింది. రేపు(మంగళవా
Read Moreసాగర్ ఎన్నికల్లో లబ్ది కోసమే పీఆర్సీ ప్రకటన
హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో లబ్ది కోసమే సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్రకటించారని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. బీజేపీ రాష్ట్
Read More

_eb4tOfJKGp_370x208.jpg)










