NALGONDA
రిసార్ట్ లో ప్రేమ జంట ఆత్మహత్య.. అసలేం జరిగింది?
తల్లిదండ్రులు ప్రేమను అంగీకరించలేదని ఈ మధ్య యువతీయువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కలిసి నడవాల్సిన జీవితాన్ని అర్థాంతరంగా చనువు చాలిస్తున్నారు.ల
Read Moreహుజూర్నగర్ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ సోదాలు..రెడ్హ్యాండెడ్గా చిక్కిన భూభారతి ఆపరేటర్
సూర్యాపేట జిల్లాలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు భూభారతి ఆపరేటర్. శనివారం (జూన్28) జిల్లాల్లోని హుజూర్ నగర్ ఎమ్మార్వో కార్యాలయంలో
Read Moreట్రిపుల్ ఆర్ రెండు ‘కాలా’ల్లో .. 7,292 చెట్లు పోతున్నయ్
బోర్లు, బావులు, చెరువులు 388 నిర్మాణాలు 354 స్ట్రక్చర్ వెరిఫికేషన్ సగమే తుర్కపల్లి పరిధిలో కంప్లీట్ యాదాద్రి, వెలుగు : అభివృద్ధి పన
Read Moreబీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు : ఎంపీ డీకే.అరుణ
నల్గొండ అర్బన్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే.అరుణ ఆరోపించారు. బుధవారం నల్గొండ లోని
Read Moreనల్గొండ జిల్లాలో పల్లె పోరుకు సిద్ధం .. రెడీగా బ్యాలెట్ పేపర్లు.. బాక్సులు
పోలింగ్స్టేషన్లను గుర్తించిన ఆఫీసర్లు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,781 పంచాయతీలు 23.03 లక్షల మంది ఓటర్లు రిజర్వేషన్లపై సర్వత్రా చర్చ యాదాద
Read Moreపర్యావరణంపై అవగాహన కలిగి ఉండాలి : తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, వెలుగు : ప్రతిఒక్కరూ పర్యావరణంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో నేషనల్ స్టూడెంట్ పర్యా
Read Moreకొండమల్లేపల్లిలో నలుగురు మేకల దొంగల అరెస్టు .. రూ.2.20 లక్షలు స్వాధీనం
దేవరకొండ(కొండమల్లేపల్లి), వెలుగు : గొర్రెలు, మేకల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్చేశారు. కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు
Read Moreతుంగతుర్తి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రాజేశ్ ను .. పరామర్శించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చండూరు, వెలుగు : అక్రమ మట్టి దందాను ప్రశ్నించిన యూత్ కాంగ్రెస్ తుంగతుర్తి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కప్పల రాజేశ్ పై ఈనెల 21న దుండగులు దాడి చేశారు. ఈ దాడ
Read Moreప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది అందుబాటులో లేకుంటే చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నకిరేకల్, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మంగళవారం నకిర
Read Moreరైతుల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర సర్కార్ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రైతుల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న
Read Moreనల్గొండ, యాదాద్రి జిల్లాలో మహిళా సంఘాలకు కలిసివస్తున్న.. వడ్ల కొనుగోలు
ఉమ్మడి జిల్లాలో మహిళా సంఘాలకు యాసంగి కమీషన్కింద రూ.22.66 కోట్లు ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ వడ్ల కొనుగోలులో ఐకేపీ కీలక పాత్ర
Read Moreయాదాద్రి, నల్గొండ జిల్లాలో విద్యార్థుల చూపు.. సర్కారు బడుల వైపు
ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న సంఖ్య ఉమ్మడి జిల్లాలో పెరిగిన18,124 మంది మూతపడిన స్కూల్స్రీ ఓపెన్ యాదాద్రి, నల్గొండ,
Read Moreబంగారు ‘భవిత’ .. ప్రత్యేక అవసరాలున్నచిన్నారులకు సర్కారు బాసట
పిల్లలను తీసుకొచ్చే పేరెంట్స్కు అలవెన్స్ టీచింగ్, లర్నింగ్ మెటీరియల్కు ఒక్కో స్కూల్కు రూ.2 లక్షలు సొంత బిల్డింగ్కు రూ. 9 లక్షలు వ
Read More












