NALGONDA
ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి : ఎర్ర అఖిల్ కుమార్
సూర్యాపేట, వెలుగు : పుస్తకాల పేరుతో అక్రమ వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కు
Read Moreఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, వెలుగు : ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లో ఉద్యానవన
Read Moreయాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో .. ప్రసాదం కొరత ఏర్పడకుండా కొత్త బాయిలర్లు ఏర్పాటు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం కార్యాచరణ షురూ చేసింది. ఇందులో భ
Read Moreబనకచర్ల ప్రాజెక్టును నిలిపివేయాలి : పల్లా వెంకట్ రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : తెలంగాణకు నష్టం చేకూరేలా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని సీపీఐ జాతీయ సమితి సభ
Read Moreఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఇసుక దందా .. లారీకి రూ.3 వేల చొప్పున వసూళ్లు
రాత్రి వేళల ఆంధ్రా నుంచి ఇసుక అక్రమ రవాణా అక్రమార్కులకు సహకరిస్తున్న కొందరు పోలీసులు ఇప్పటికే ఏడుగురిపై వేటు మరి కొందరిపై చర్యలకు రంగం
Read Moreమహిళా సంఘాలకు ప్రభుత్వ సహకారం : కలెక్టర్ ఇలా త్రిపాఠి
కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ అర్బన్, వెలుగు : స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని కలెక్టర్ ఇలా త్రిప
Read Moreఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి బిల్లులు వచ్చాయి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మంత్రి పొంగులేటితో లబ్ధిదారులు ప్రొసీడింగ్స్, కొత్త బట్టలు అందజేత యాదాద్రి, సూర్యాపేట, యాదగిరిగుట్ట, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మ
Read Moreనవోదయకు ముందడుగు .. సూర్యాపేటలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు
ఈ విద్యాసంవత్సరం నుంచి రెడ్డి హాస్టల్ లో ఏర్పాట్లు 6వ తరగతిలో 40మంది విద్యార్థులకు ప్రవేశాలు జూలై 14న తరగతులు ప్రారంభం శాశ్వత భవన నిర్
Read Moreనల్గొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీల్లో వసతులు కరువు .. ఎన్ఎంసీ తనిఖీల్లో బయటపడ్డ లోపాలు
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాక్టికల్స్వేధిస్తున్న సిబ్బంది కొరత ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు నల్గొండ, సూర్యాపేట మెడికల
Read Moreగోల్డ్ పేరిట మోసగించిన ఇద్దరు అరెస్ట్
నల్గొండ అర్బన్, వెలుగు: గోల్డ్ పేరిట మోసగించిన ఇద్దరిని నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నల్గొండ వన్ టౌన్ పీఎస్లో మీడియా సమావేశంలో
Read Moreదొడ్డు బియ్యం ఏం చేద్దాం.. గోదాములు, రేషన్ షాపుల్లో 1,635 టన్నుల నిల్వలు
బియ్యం విలువ రూ.5.88 కోట్లు కమిషనరేట్కు ఆఫీసర్ల లెటర్ ఇంకా రిప్లయ్రాలే యాదాద్రి, వెలుగు : ఉగాది నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులు సన్న
Read Moreఎటు చూసినా భక్తులే.. కిక్కిరిసిన యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయాలు
యాదగిరిగుట్టలో ధర్మదర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నర ఆదివారం ఒక్కరోజే రూ.80.11 లక్షల ఆదాయం వేములవాడకు 50 వేల మంది భక్త
Read Moreమే 28న ‘యాదగిరిగుట్ట’లో చింతపండు దొంగతనం .. దొంగలెవరో తేలేనా ?
నేటి నుంచి హైలెవల్ కమిటీ విచారణ యాదాద్రి, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి టెంపుల్ ప్రతిష్టకు చింతపండు దొంగతనం మచ్చతెచ్చ
Read More












