Narendra Modi

గుజరాత్ సీఎంకు మోదీ ఫోన్ సరిహద్దు భద్రతా చర్యలపై ఆరా

అహ్మదాబాద్: భారత్, పాకిస్తాన్​మధ్య ఉద్రికత్త​పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. గుజరాత్​సీఎం భూపేంద్ర పటేల్‌‌కు ఫోన్ చ

Read More

ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్

న్యూఢిల్లీ: పాకిస్తాన్ తో ఉద్రిక్తల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ  శాఖల కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశాన్న

Read More

మా నీళ్లు మా ప్రయోజనాలకే : మోదీ

సింధూ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే సమస్యే లేదు: మోదీ న్యూఢిల్లీ: సింధూ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే సమస్యే లేదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్

Read More

బ్రిటన్‎తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మక మైలురాయి: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: భారత్-బ్రిటన్ మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు కుదిరి

Read More

భారత్​తో యుద్ధం వస్తే ఇంగ్లాండ్​కు పారిపోతా: పాక్​ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌‌: పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత భారత్‌‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాక్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప

Read More

Ravichandran Ashwin: దిగ్గజానికి అరుదైన గౌరవం: రాష్ట్రపతి చేతుల మీదుగా అశ్విన్‌కు పద్మశ్రీ అవార్డు

టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీని అందుకున్నారు. సోమవారం (ఏప్రిల్ 28) రాష్ట్రపతి భవన్‌లో జ

Read More

యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నయి

15వ రోజ్​గార్ మేళాలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: దేశంలో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు పెరగడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక చర్యలు త

Read More

భారత్-పాక్ యుద్ధం మొదలైనట్టేనా..? LoC దగ్గర బంకర్లలోకి వెళ్లిపోతున్న ప్రజలు

శ్రీనగర్: పహల్గాం ఘటన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఎల్ఓసీ (LoC) దగ్గర యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.

Read More

టూరిస్టులే లక్ష్యంగా టెర్రర్​ అటాక్.. 26/11 ముంబై ఉగ్రదాడి తరహాలో ఘాతుకం

కాశ్మీర్​లో మారణహోమం ఆర్మీ యూనిఫామ్​లో వచ్చి, మతం అడిగి కాల్పులు 26/11 ముంబై ఉగ్రదాడి తరహాలో ఘాతుకం మృతుల్లో ఎక్కువ మంది హనీమూన్​కు వచ్చిన ద

Read More

ఏప్రిల్ 20 నుంచి వక్ఫ్ చట్టంపై దేశవ్యాప్తంగా క్యాంపెయిన్... ప్రారంభించనున్న బీజేపీ

న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) చట్టంపై దేశ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ చట్టం ద్వారా ముఖ్యంగా ముస్లింలకు కలిగే ప్రయో

Read More

lift sea bridge: తొలి లిఫ్ట్ బ్రిడ్జ్(పంబన్ వంతెన) ప్రారంభం.. జాతికి అంకితం చేసిన ప్రధానిమోదీ

శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం(ఏప్రిల్ 6) తమిళనాడులోని రామనాథపురంలో కొత్త పంబన్ లిఫ్ట్ బిడ్ర్ ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. భారతదేశ

Read More

సోషల్ మీడియాలో ‘జిబ్లీ ట్రెండ్’.. మోదీ ఏఐ ఆర్ట్ ఫొటోలు వైరల్

న్యూఢిల్లీ: మనం ఇదివరకే దిగిన ఫొటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆర్ట్ సాయంతో కార్టూన్ బొమ్మల మాదిరిగా మార్చేసే ‘జిబ్లీ ట్రెండ్’ సోషల్

Read More