
new Delhi
పాక్ విమానాలకు మన ఎయిర్ స్పేస్ క్లోజ్ .. మే 23 వరకు నో -ఫ్లై జోన్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ విమానాలకు భారత్ తన గగనతలాన్ని మూసివేసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Read Moreడిజిటల్ యాక్సెస్ ప్రాథమిక హక్కు .. అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే
సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు న్యూఢిల్లీ: డిజిటల్ యాక్సెస్ ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. దేశంలోని ప్రతి ఒక్కరికీ డిజిటల
Read Moreటెర్రరిస్టులపై స్పైవేర్ ఉపయోగిస్తే తప్పేంటి : సుప్రీంకోర్టు
ఆ సాఫ్ట్వేర్ కలిగి ఉండటం తప్పేమీ కాదు దేశ భద్రత విషయంలో రాజీపడకూడదని కామెంట్ సాధారణ పౌరులపై స్పైవేర్ ఉపయోగిస్తే పరిశీలిస్తాం.. దేశంలో ఎలాంట
Read Moreమంగళవారంతో ముగిసిన పాకిస్తాన్ పౌరుల మెడికల్ వీసాల గడువు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పౌరులకు మన దేశం జారీ చేసిన మెడికల్ వీసాల గడువు మంగళవారంతో ముగిసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో లాంగ్&z
Read Moreపార్లమెంట్ ప్రత్యేక సమావేశం పెట్టండి .. ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ లేఖలు
పహల్గాం ఘటనకు వ్యతిరేకంగా దేశ ఐక్యత చాటాలని పిలుపు న్యూఢిల్లీ: పహల్గాంలో టెర్రరిస్టుల దాడితో ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కోవటానికి ప్రత్యేక పార్ల
Read Moreఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఫెయిల్ : మల్లు రవి
పాలమూరు 80% పూర్తి చేసినట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా న్యూఢిల్లీ, వెలుగు: ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఫెయిలైందని ఎం
Read Moreపద్మ అవార్డులు అందుకున్న నాగేశ్వర్రెడ్డి, బాలకృష్ణ
రాష్ట్రపతి భవన్లో అవార్డుల ప్రదానోత్సవం డాక్టర్ నాగేశ్వర్రెడ్డికి పద్మ విభూషణ్, బాలకృష్ణకు పద్మ భూషణ్, నాగఫణి శర్మకు పద్మశ్రీ అందజేసిన రాష్ట్
Read MoreRavichandran Ashwin: దిగ్గజానికి అరుదైన గౌరవం: రాష్ట్రపతి చేతుల మీదుగా అశ్విన్కు పద్మశ్రీ అవార్డు
టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీని అందుకున్నారు. సోమవారం (ఏప్రిల్ 28) రాష్ట్రపతి భవన్లో జ
Read Moreమంగళసూత్రం, జంజంపై నిషేధం.. వివాదస్పదమైన రైల్వే నర్సింగ్ సూపరింటెండెంట్ ఎగ్జామ్
న్యూఢిల్లీ: రైల్వే నర్సింగ్ సూపరింటెండెంట్ ప్రవేశ పరీక్షపై కొత్త వివాదం రాజుకుంది. ఏప్రిల్ 28 నుంచి 30 వరకు జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార
Read Moreపహల్గాం ఎఫెక్ట్.. 537 మంది వెళ్లిపోయిన్రు.. 850 మంది వచ్చిన్రు
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో టెర్రర్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 27 లోగా దేశం విడిచి వెళ్లా
Read Moreఎప్పుడైనా.. ఎక్కడైనా.. రెడీ.. ఇండియన్ నేవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్
న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మన నేవీ సిద్ధమవుతోంది. మూడు రోజుల కిందట్నే అరేబియా సముద్రంలో సీ
Read Moreపాక్కు వెళ్లడం కంటే.. ఇండియాలో చావడానికైనా సిద్ధం.. హిందూ శరణార్థుల ఆవేదన
న్యూఢిల్లీ/ జైసల్మేర్: పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేస్తున్నామని, వాళ్లంతా ఈ నెల 27లోగా భారత్ విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో..
Read More6 నెలల్లో ఇండియా సొంత ఏఐ ప్లాట్ఫామ్..సర్వం ఏఐ ఫౌండర్ల హామీ
400 జీపీయూలను కంపెనీకి కేటాయించనున్న ప్రభుత్వం న్యూఢిల్లీ: లైట్స్పీడ్ వెంచర్ క్యాపిటల్కు వాటాలున్న ఆర్టిఫిషియల్ ఇంటెలి
Read More