
new Delhi
దేశంలోని 244 జిల్లాల్లో ఇయ్యాల ఆపరేషన్ అభ్యాస్
సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్న అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించిన హోంశాఖ కార్యదర్శి గోవింద్మోహన్ శ్రీనగర్లోని దాల్ లేక్లో
Read Moreరిజర్వేషన్లు రైలు బోగీల్లాంటివి .. వాటిల్లోకి ఎక్కినవారు ఇతరులను రానివ్వరు: సుప్రీంకోర్టు
కొన్ని వర్గాలే రిజర్వేషన్లు పొందుతున్నయ్ మరిన్ని వెనుకబడిన వర్గాలను గుర్తించాలని వ్యాఖ్య న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక
Read Moreబ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మక మైలురాయి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: భారత్-బ్రిటన్ మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు కుదిరి
Read Moreజమ్మూ కాశ్మీర్ జైళ్లపై దాడులకు టెర్రరిస్టుల ప్లాన్ .. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో భద్రత పెంపు
ఎల్వోసీలో భారీ డంప్ స్వాధీనం న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో ఉన్న జైళ్లపై దాడులు చేయాలని టెర్రరిస్టులు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గా
Read Moreడిఫెన్స్ వెబ్సైట్లపై పాకిస్తాన్ సైబర్ దాడి
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైబర్ దాడులకు పాల్పడుతున్నది. మన డిఫెన్స్ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకుని హ్యాకి
Read Moreరేపు డిఫెన్స్ మాక్ డ్రిల్స్ .. అన్ని రాష్ట్రాల్లో నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు
1971 తర్వాత మళ్లీ ఇప్పుడే నిర్వహణ న్యూఢిల్లీ: పాకిస్తాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డిఫె
Read Moreరక్షణ కార్యదర్శితో మోదీ భేటీ .. ఇండియా వ్యూహాలపై చర్చ
బార్డర్ వద్ద పాకిస్తాన్ కదలికలపై ఆరా న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్&zwnj
Read Moreమీ ఇష్టం.. భారత్తో యుద్ధం చేస్తే మీకే నష్టం: పాక్కు మూడీస్ రేటింగ్స్ సంస్థ హెచ్చరిక
భారత్ తో యుద్ధం వస్తే పాక్కు పరేషాన్! = విదేశీమారకం నిల్వలు తగ్గిపోతయ్ = ఆ దేశం ఆర్థికంగా చితికిపోతుంది = భారత్ పై యుద్ధం ప్రభావం తక్క
Read Moreఏపీ, తెలంగాణ భవన్కు బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ/ తెలంగాణ భవన్ కు శుక్రవారం బాంబు బెదిరింపు వచ్చింది. రెండు రాష్ట్రాల బిల్డింగ్ను పేల్చివేసి మట్టిలో కల
Read Moreభయపడిన పాకిస్తాన్: లాహోర్, కరాచీ ఎయిర్ స్పేస్ మూసివేత
ఇస్లామాబాద్: భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చన్న భయంతో వణికిపోతుంది పాకిస్తాన్. 36 గంటల్లో ఇండియా యుద్ధం చేస్తుందంటూ.. పాకిస్తాన్ భయపడుతోంది. ఇప్పటికే పా
Read Moreఢిల్లీలో 2 వేల కోట్ల స్కామ్ .. ఆప్ నేతలు సిసోడియా, సత్యేంద్ర జైన్లపై ఏసీబీ కేసు
ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్ల పాత్రపై కూడా దర్యాప్తు న్యూఢిల్లీ: లిక్కర్ స్కాంలో ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ మంత్రులు
Read Moreపీఓకేకు ఫ్లైట్లు రద్దు చేసిన పాక్ .. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం
న్యూఢిల్లీ: భారత్తో ఉద్రిక్తతలు పెరగడంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)కు పాకిస్తాన్ అన్ని విమాన సర్వీసులను రద్దు చేసింది. పీఓకేలోని గిల్గిత్&zw
Read Moreపహల్గాం మృతుడి కుటుంబానికి రాహుల్ పరామర్శ
ఇంటికి వెళ్లి నివాళి.. ఫ్యామిలీకి ఓదార్పు బాధితులకు దేశం అండగా నిలుస్తుందని వెల్లడి అమేథిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఆసుపత్రి సందర్శన కాన్ప
Read More