new Delhi

చావుతో గేమ్సా : పూనం పాండే బతికే ఉంది.. చచ్చిపోలేదు

 వివాదాస్పద నటి పూనం పాండే బతికే ఉంది.. చచ్చిపోలేదు.. అంతా నాటకం అంటూ వీడియో రిలీజ్ చేసింది. సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కోసం చావు డ్రామా ఆడినట్

Read More

ఢిల్లీ పబ్లిక్​ స్కూల్​కు బాంబు బెదిరింపులు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆర్కేపురంలో గల ఢిల్లీ పబ్లిక్​ స్కూల్​కు బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు స్కూ

Read More

మిషన్ కర్మయోగికి రూ.86 కోట్లు

న్యూఢిల్లీ: పర్సనల్ మినిస్ట్రీకి బడ్జెట్ లో రూ.312 కోట్లు కేటాయించారు. ఇందులో ట్రైనింగ్ డివిజన్ కు రూ.105.31 కోట్లు, ట్రైనింగ్ స్కీమ్స్ కోసం రూ.120.56

Read More

గ్రామీణాభివృద్ధికి నిధులు 12% పెంపు : నిర్మల

రూ. 1.77 లక్షల కోట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి  న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ లో గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులు 12% పెరిగాయి. పోయిన ఆర్థిక సం

Read More

హోంశాఖకు రూ.2 లక్షల కోట్లు .. పారామిలటరీ బలగాలకు అత్యధికంగా రూ.1.32 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: దేశ అంతర్గత భద్రతను పర్యవేక్షించే కేంద్ర హోంశాఖకు 2024–25 మధ్యంతర బడ్జెట్​లో రూ.2,02,868.70 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత

Read More

 మహిళా, శిశు సంక్షేమానికి  రూ.26 వేల కోట్లు కేటాయింపు

న్యూఢిల్లీ: మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖకు రూ.26వేల కోట్లు కేటాయించారు. 2023–24 ఫైనాన్షియల్ ఇయర్​తో పోలిస్తే 2.52 శాతం నిధులు ఎక్కువగా అలాట

Read More

హెల్త్​కు ఫండ్స్​ పెరిగినయ్​..  వైద్య ఆరోగ్య శాఖకు రూ.90 వేల కోట్లు

గతేడాదితో పోలిస్తే 12% అధికం కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం ఆయుష్ మినిస్ట్రీ కోసం 3,712 కోట్లు ఆశా, అంగన్​వాడీ వర్కర్స్​కు ఆయుష్మాన్

Read More

2047 నాటికి అభివృద్ధి పథంలో : నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: నిరుపేదలు, రైతులకు పెద్దపీట వేస్తూ మోదీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ గురువారం ప్రవేశపెట్టింది. వచ్చే లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు

Read More

ప్రజాకర్షక స్కీంలు కాదు.. అభివృద్ధి, సంక్షేమానికే పెద్దపీట : కిషన్ రెడ్డి

మధ్యంతర బడ్జెట్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వికసిత్  భారత్  లక్ష్యాలకు రాచబాట వేస్తున్నామని కామెంట్ న్యూఢిల్లీ, వెలుగు : ప్రజాకర

Read More

పదేండ్లలో కేంద్రంతో గ్యాప్ పెరిగి.. రాష్ట్ర అభివృద్ధి ఆగింది : మంత్రి వెంకట్​రెడ్డి

కేంద్ర నిధులు, ప్రాజెక్టులపై కేసీఆర్, కేటీఆర్ నిర్లక్ష్యం: మంత్రి వెంకట్​రెడ్డి కేంద్ర మంత్రులు గడ్కరీ, అనురాగ్ ఠాకూర్​తో మంత్రి భేటీ ట్రిపుల్

Read More

సభలో రచ్చ చేసేది బీజేపీనే : మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ: బీజేపీ అపోజిషన్​గా ఉన్నప్పుడే పార్లమెంట్​లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. 2009 నుంచి 201

Read More

రాజ్యసభలో .. స్వాతి మలివాల్​  ప్రమాణ స్వీకారం

మరో ఇద్దరు  సభ్యులు కూడా.. న్యూఢిల్లీ: ముగ్గురు కొత్త సభ్యులు సత్నాం సింగ్ సంధూ, నారాయణ దాస్ గుప్తా, స్వాతి మలివాల్ బుధవారం రాజ్యసభ ఎంపీ

Read More

కేజ్రీవాల్​కు ఐదోసారి ఈడీ సమన్లు .. రేపు విచారణకు రావాలని ఆదేశం 

న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్​కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. శుక్రవారం విచారణకు హాజరుకావాలంటూ బుధవా

Read More