
Pakistan
ఒకే రోజులో 1932 కరోనా కేసులు.. 48 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,932 కొత్త కేసులు నమోదయ్యాయని అక్కడి హెల్త్ డిపార్ట్ మెంట్ బుధవారం ప్రకటించింది. ద
Read Moreకశ్మీర్ లో పాక్ మరో విష బీజం.. కొత్త టెర్రరిస్టు గ్రూప్ సృష్టి: ఆర్మీ చీఫ్
భారత దేశంలో ఉగ్ర దాడులు చేయడమే సృష్టించడమే లక్ష్యంగా పాకిస్థాన్ నిత్యం కుట్రలు పన్నుతూనే ఉంది. మన దేశంపై ద్వేషంతో లష్కరే, జైషే వంటి టెర్ర
Read Moreఅక్కాచెల్లెళ్ల వీడియో వైరల్.. వాళ్ళను హత్య చేసిన కుటుంబసభ్యులు
పాకిస్తాన్ లో పరువు హత్యలు జరిగాయి. వరుసకు అక్కాచెల్లెళ్లు అయ్యే ఇద్దరు యువతులు ఒక యువకుడిని ముద్దుపెట్టుకున్నారని వారిద్దరినీ వారివారి కుటుంబసభ్యులే
Read Moreరాఫెల్ యుద్ధ విమానాలు వచ్చేస్తున్నయ్
జులై నెలాఖరులోగా చేరనున్న 4 ఎయిర్ క్రాఫ్ట్లు న్యూఢిల్లీ: రాఫెల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు జులై నెలాఖరులోగా మన దేశానికి చేరనున్నాయి. ఫ్రాన్స్ ప్రభుత
Read Moreభారత్ మాపై అసత్య ప్రచారం చేస్తోంది: పాక్ ప్రధాని ఇమ్రాన్
లాహోర్: ఇండియా తమ దేశంపై కావాలనే అసత్య ప్రచారం చేస్తోందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఆరోపించారు. కాశ్మీర్లో గొడవలకు పాకిస్తాన్ కారణమని ప్ర
Read Moreఒక్కరోజులో 40 మరణాలు.. 1,049 కేసులు
ఇస్లామాబాద్: గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా పాకిస్తాన్ లో రికార్డు స్థాయిలో 40 మంది చనిపోయారు. 1,049 కొత్త కేసులు నమోదయ్యాయని అక్కడి ఆరోగ్య శాఖ
Read Moreపాకిస్తాన్ లో 20 వేలు దాటిన వైరస్ కేసులు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోమవారం ఒక్క రోజులోనే 1,083 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 20,186
Read Moreకరోనా పేరుతో పాక్ టెర్రరిస్టులకు స్వేచ్ఛ
జైలు నుంచి టెర్రరిస్టులు రిలీజ్ హఫీజ్సయీద్ కూడా ఇస్లామాబాద్: ప్రపంచ దేశాలను భయపెడుతున్న కరోనా మహమ్మారి పాకిస్తాన్ టెర్రరిస్టులకు మాత్రం వరంలా మ
Read More193 మంది పాకిస్తానీలను పంపేందుకు ఒకే
ఈ నెల 5న పంపేందుకు చర్యలు ఉత్తర్వులు జారీ చేసిన మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ కారణంగా మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన 193
Read Moreనదిలో శవమై తేలిన చీఫ్ ఎడిటర్
రెండు నెలల క్రితం తప్పిపోయిన బలూచిస్తాన్ టైమ్స్ ఎడిటర్-ఇన్-చీఫ్ సాజిద్ హుస్సేన్ శవమై తేలాడు. ఆయన స్వీడిష్ పట్టణంలో చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు
Read Moreపాక్ కాల్పుల ఉల్లంఘన.. ఇద్దరు భారత సైనికులు మృతి
పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించింది. జమ్మూ కశ్మీర్ లోని రాంపూర్లో నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ శుక్రవారం కాల్పులు జరిపింది. ఈ దాడిల
Read Moreపాక్ మాజీ ప్రధానికి అరెస్ట్ వారెంట్
భూ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్పై పాకిస్తాన్ యాంటీ గ్రాఫ్ట్ బాడీ ఆదివారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జాంగ్ గ్రూప్ ఎడిటర్-ఇన్-
Read Moreభారత్పై దాడులు చేసే ధనాన్ని పాక్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవాలి
బార్డర్ లో( LoC ) తరచూ కాల్పులు జరుపుతూ భారత్ లోకి తీవ్రవాదులను పంపుతున్న పాకిస్తాన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు భారత క్రికెట్ మాజీ దిగ్గజం కపిల్ దేవ్. బా
Read More