Pakistan

193 మంది పాకిస్తానీలను పంపేందుకు ఒకే

ఈ నెల 5న పంపేందుకు చర్యలు ఉత్తర్వులు జారీ చేసిన మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన 193

Read More

నదిలో శవమై తేలిన చీఫ్ ఎడిటర్

రెండు నెలల క్రితం తప్పిపోయిన బలూచిస్తాన్ టైమ్స్ ఎడిటర్-ఇన్-చీఫ్ సాజిద్ హుస్సేన్ శవమై తేలాడు. ఆయన స్వీడిష్ పట్టణంలో చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు

Read More

పాక్ కాల్పుల ఉల్లంఘన.. ఇద్దరు భారత సైనికులు మృతి

పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించింది. జమ్మూ కశ్మీర్ లోని రాంపూర్‌లో నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ శుక్రవారం కాల్పులు జరిపింది. ఈ దాడిల

Read More

పాక్ మాజీ ప్రధానికి అరెస్ట్ వారెంట్

భూ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై పాకిస్తాన్ యాంటీ గ్రాఫ్ట్ బాడీ ఆదివారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జాంగ్ గ్రూప్ ఎడిటర్-ఇన్-

Read More

భారత్‌పై దాడులు చేసే ధనాన్ని పాక్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవాలి

బార్డర్ లో( LoC ) తరచూ కాల్పులు జరుపుతూ భారత్ లోకి తీవ్రవాదులను పంపుతున్న పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు భారత క్రికెట్ మాజీ దిగ్గజం కపిల్ దేవ్. బా

Read More

పాక్ ఆటగాళ్లు దేశం కోసం.. భారత ప్లేయర్స్ రికార్డుల కోసం ఆడతారు

పాకిస్తాన్ మాజీ క్రికెటర్  ఇంజమామ్ ఉల్ హక్ భారత బ్యాట్స్ మెన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాక్ క్రికెటర్లు దేశం కోసం ఆడతారని.. భారత క్రికెటర్లయితే

Read More

పాకిస్థాన్ ‘క‌రోనా కుట్ర’‌: జ‌మ్ము క‌శ్మీర్ డీజీపీ

పాకిస్థాన్ ఉగ్ర బుద్ధి మార్చుకోలేద‌ని మ‌రోసారి రుజువైంది. ప్ర‌పంచ‌మంతా క‌రోనాపై పోరాడుతున్న స‌మ‌యంలోనూ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. ప‌దే

Read More

కర్తార్‌పూర్ గురుద్వారా గోపురాలను బాగుచేయించండి: పాక్‌ను కోరిన భారత్

పాకిస్తాన్ కర్తార్‌పూర్ లోని సిక్కు మతస్థుల పుణ్యక్షేత్రం గురుద్వారా గోపురాలు దెబ్బతిన్నాయి. దీంతో భారత ప్రభుత్వం పాకిస్తాన్ ను సదరు గోపురాలను బాగు చే

Read More

పాక్ లో 429 మంది తబ్లిగీలకు కరోనా

కరాచీ: పాకిస్తాన్ లో తబ్లిగి జమాత్ కు చెందిన 429 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. సింధ్ ప్రావిన్స్ కు చెందిన వీరంతా పంజాబ్ ప్రావిన్స్ లోని రైవాండ్ లో

Read More

ఉగ్రవాదులను పంపడంలో పాకిస్తాన్ బిజీ..!

ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే పాకిస్తాన్ మాత్రం భారత బార్డర్‌లో (LoC) కాల్పులు జరుపుతుందని అన్నారు  ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవనే. శుక్రవారం మీడియాతో

Read More

కరోనాతో పాక్‌‌‌‌ మాజీ క్రికెటర్‌‌‌‌ మృతి

కరాచీ: కరోనా దెబ్బకు.. పాకిస్థాన్‌‌‌‌ మాజీ క్రికెటర్‌‌‌‌ జాఫర్‌‌‌‌ సర్ఫరాజ్‌‌‌‌ మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. ఆయన వయసు 50 ఏళ్లు. ఈనెల ఆరంభంలో అనారోగ్య

Read More

భారత ఆర్మీ దాడిలో.. 15మంది పాక్ సైనికులు హతం

లైన్ ఆఫ్ కంట్రోల్  (LoC) వద్ద  భారత సైన్యం జరిపిన దాడిలో 15మంది పాక్ సైన్యం, ఎనిమిది మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఆర్మీ అధికారులు మాట్లాడుతూ… ఈ ఘటన ఎప్ర

Read More

బోర్డర్ లో పాక్ కాల్పులు, మహిళకు గాయాలు

జమ్మూ: జమ్మూకాశ్మీర్ లోని ఇంటర్నేషనల్ బోర్డర్, ఎల్వోసీ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. శనివారం రాత్రి పూంఛ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ లో ప

Read More