జమ్మూ: జమ్మూకాశ్మీర్ లోని ఇంటర్నేషనల్ బోర్డర్, ఎల్వోసీ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. శనివారం రాత్రి పూంఛ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ లో పాక్ జరిపిన కాల్పుల్లో 45 ఏళ్ల మహిళ గాయపడింది. వెంటనే ఆర్మీ బృందాలు ఆమెను హాస్పిటల్ కు తరలించాయి. బాలాకోట్ తోపాటు మెంధార్ సెక్టార్ లో పాకిస్తాన్ పెద్ద ఎత్తున కాల్పులు జరిపిందని, మన సైనిక బలగాలు ధీటుగా జవాబు చెప్పాయని ఆర్మీ అధికారులు చెప్పారు. పాక్ కాల్పుల్లో పలు ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. కథువా జిల్లాలోని ఇంటర్నేషనల్ బోర్డర్ లో పాకిస్తాన్ రేంజర్స్, బీఎస్ఎఫ్ మధ్య రాత్రి నుంచి తెల్లవారుజాము దాకా కాల్పులు జరిగాయని చెప్పారు. కరోల్ మత్రాయ్, ఫకీరా, చాంద్వా ప్రాంతాల్లో పాక్ సీజ్ ఫైర్ వయలేట్ చేసిందని, ప్రతిగా బీఎస్ఎఫ్ కాల్పులు జరిపిందన్నారు. సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను బంకర్లకు తరలించినట్లు తెలిపారు.బీఎస్ఎఫ్ పోస్ట్ లు, గ్రామాలే లక్ష్యంగా పాక్ రేంజర్లు మోర్టార్లు ప్రయోగించారని అధికారులు చెప్పారు.
బోర్డర్ లో పాక్ కాల్పులు, మహిళకు గాయాలు
- దేశం
- April 12, 2020
లేటెస్ట్
- బీఆర్ఎస్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ చిచ్చు
- MS Dhoni: 23 రోజులు.. 2100 KM ప్రయాణం.. ధోని కలిసేందుకు అభిమాని సాహసం
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- ఏపీలో మొత్తం పోలింగ్ 81.86 శాతం.. దేశంలోనే ఇప్పటి వరకు ఇదే టాప్
- జేసీ ప్రభాకర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత.. ఆక్సిజన్ మాస్క్ తో ఆస్పత్రిలో చికిత్స
- కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి కన్నుమూత
- V6 DIGITAL 15.05.2024 AFTERNOON EDITION
- Vidya Vasula Aham Trailer: పెళ్ళాం పెళ్ళామే..పేకాట పేకాటే..ఫుడ్డుని బెడ్డుని గొడవలతో కలపకూడదు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- భూమి హద్దు గొడవ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలు
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి