Pakistan
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎప్పటి నుంచి అంటే.?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీ ఖరారయ్యింది. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కిరణ్ రిజీజు తెలిపా
Read Moreట్రంప్ ఫోన్ చెయ్యంగనే మోదీ కాల్పుల విరమణ ప్రకటించిండు: రాహుల్
భోపాల్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శిం
Read Moreపాక్లో భూకంపం.. జైలు నుంచి 216 మంది ఖైదీలు పరార్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో సోమవారం రాత్రి భూమి కంపించడం, జైలులో గందరగోళం నెలకొనడంతో అదే అదనుగా రెండు వందలకుపైగా మంది ఖైదీలు పరారయ్యారు. ఈ సందర్భంగ
Read Moreఆపరేషన్ సిందూర్పై పార్లమెంట్లో చర్చిద్దాం: ప్రధాని మోదీకి ప్రతిపక్షాల లేఖ
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్పై పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఇండియా కూటమి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇండియా కూట
Read Moreనరేంద్ర మోడీ కాదు.. సరెండర్ మోడీ: రాహుల్ గాంధీ పంచ్
భోపాల్: భారత్, పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ అవగాహన ఒప్పందంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మం
Read Moreఆర్మీ సమాచారం లీక్.. పంజాబ్ లో మరో పాక్ ISI ఏజెంట్ అరెస్ట్
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కు సహకరించిన వారిని అరెస్ట్ చేస్తోంది. పాకిస్థాన్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీ (ఐఎస్ఐ) ఏజెంట్&lrm
Read Moreపాకిస్తాన్ సైనిక రాజకీయం
అగ్రదేశం అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల సైనిక సామర్థ్యంపై ఒక నివేదికను ప్రచురించింది, భారతదేశానికి ప్రధాన శత్రువు చైనా అని, పాకిస్తాన్
Read Moreమహిళల వన్డే వరల్డ్ కప్ వేదికలు, తేదీలు ఫిక్స్.. భారత్, పాక్ మ్యాచ్లు ఎక్కడంటే..?
దుబాయ్: ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న మహిళల వన్డే వరల్డ్ కప్ తేదీలు, వేదికలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఖరారు చేసింది. మొత్తం ఎనిమిది జట్లు
Read Moreదేశ వ్యాప్తంగా NIA సోదాలు.. పాక్ నిఘా సంస్థ ISIతో సంబంధాలపై ఆరా
పహల్గాం ఉగ్రదాడి తర్వాత నిఘా సంస్థ ఎన్ఐఏ స్పీడు పెంచింది. దేశ వ్యాప్తంగా పాక్ నిఘా సంస్థ ISIతో సంబంధాలపై ఆరా తీస్తోంది. అందులో భాగంగా ఇవాళ
Read Moreఎన్ని యుద్ధ విమానాలు కాదు.. ఎంతమంది ఉగ్రవాదులు చచ్చారో అడగాల్సింది: కిషన్ రెడ్డి
హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం (మే 30) హైదరాబాద్
Read Moreఇందిరాగాంధీకి, మోదీకి పోలికేంటి.? సర్జికల్ స్ట్రైక్ చేసి గొప్పలు చెప్తున్నరు: మహేశ్ కుమార్ గౌడ్
భారత్-పాక్ యుద్దం ఎందుకు ఆపారో చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. ట్రంప్ ఫోన్ కు మోదీ ప్రభుత్వం భయపడిందన్నారు. భారత
Read Moreదమ్ముంటే పాక్ నుంచి బలూచిస్థాన్ వీడదీయండి: ప్రధాని మోడీకి CM రేవంత్ సవాల్
హైదరాబాద్: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాకిస్థాన్తో యుద్ధం చేసి.. బంగ్లాదేశ్ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేశారని.. నీకు దమ్ముంటే దమ్ముంటే పాకి
Read Moreపాక్ అణ్వాయుధ భద్రతపై నిశ్శబ్దం ఎందుకు ?
పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడంపై ఇటీవల భారత రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేయడం చర్చనీ
Read More












