Pakistan
టర్కీకి చెందిన డ్రోన్లతో పాకిస్తాన్ దాడి: భారత్ ఎయిర్ పోర్టులను టార్గెట్ చేస్తోంది
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్కు కౌంటర్గా గురువారం (మే 8) రాత్రి పాక్ భారత్పై దాడులకు పాల్పడటం, పాక్ దాడులకు భారత్ కౌంటర్ ఎటాక్ ఇచ్చ
Read Moreబోర్డర్లో ఉన్నా, చిక్కుకున్నా.. ఈ ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి: తెలంగాణ వాసుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్
న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్
Read Moreపాకిస్తాన్ కాల్పుల్లో తెలుగు సైనికుడు వీరమరణం
జమ్మూకశ్మీర్ యుద్ధంలో పోరాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మురళీనాయక్ వీరమరణం పొంద&zwn
Read Moreభారత్ - పాక్ యుద్ధంపై చైనా రియాక్షన్ ఇదే..
భారత్ పాకిస్తాన్ యుద్దంపై చైనా స్పందించింది. ఇరుదేశాల మధ్య పరిణామాలతో ఆందోళనగా ఉందని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు.
Read MoreIPL సిరీస్ నిరవధిక వాయిదా : మిగతా మ్యాచులు అన్నీ క్యాన్సిల్ చేసిన బీసీసీఐ
IPL 2025 రద్దు చేసింది బీసీసీఐ. ఇవాల్టి నుంచి.. అంటే 2025, మే 9వ తేదీ నుంచి జరగాల్సిన అన్ని మ్యాచులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది బీసీసీఐ. ఇండి
Read Moreఅంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు : ఇళ్లల్లోకి వెళ్లిపోయిన జనం.. రోడ్లు అన్నీ ఖాళీ
హర్యానా రాష్ట్రం.. అంబాలాలో యుద్ధ సైరన్లు మోగించారు ఎయిర్ పోర్స్ అధికారులు. 2025, మే 9వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయంలో.. అంబాలాలోని ఎయి
Read Moreశ్రీశైలంలో అణువణువూ తనిఖీలు.. ఒక్క వాహనాన్నీ వదలకుండా చెక్ చేస్తున్నారు..!
ఇండియా-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలంలో దేవస్థానం అధికారులు భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆద
Read Moreఇండియా.. పాకిస్తాన్ యుద్ద మేఘాలు: పంజాబ్ పొలాల్లో పాక్ డ్రోన్ శకలాలు
భారత.. పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ద మేఘాలు నెలకొన్నాయి. అధికారికంగా ప్రకటించకపోయినా .. ఇరు దేశాలు అదే ధోరణిని అవలంభిస్తున్నాయి. పాక్ కవ్వ
Read Moreభారత్ - పాక్ యుద్ధం.. ఇండియాలో మూసివేసిన ఎయిర్ పోర్టులివే..
భారత్ పాక్ మధ్య మే 8 రాత్రి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత సరిహద్దు రాష్ట్రాలు పంజాబ్ ,రాజస్థాన్ లను టార్గెట్ చేసుకుని పాక్ దాడులో
Read Moreఅమృతసర్ లో మళ్లీ మోగిన సైరన్.. ఇళ్లలోనుంచి బయటకు రావద్దని హెచ్చరికలు
జమ్మూకాశ్మీర్ ..పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు పర్యాటకులను అత్యంత క్రూరంగా చంపిన తరువాత భారత్ .. పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ప
Read Moreభారత్, పాక్ యుద్ధంతో మాకే సంబంధం లేదు.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ నెలకొంది. ఇరు దేశాలు డ్రోన్లు, మిసైల్స్ తో ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు
Read Moreఉద్రిక్తత వేళ..‘సోషల్’ ఉన్మాదం!
నలుగురు టెర్రరిస్టులు.. ఇరవయ్యారు అమాయక ప్రాణాలు.. చంపింది ముస్లింలు.. వారికి సాయం చేసింది ముస్లింలు.. ఆపద నుంచి అనేకమందిని కాపాడినోళ్లూ ముస్లింలే! ఒక
Read Moreరెచ్చగొడ్తున్నది పాకిస్తానే..భారత్పై కుట్రలు చేస్తుంది
భారత విదేశాంగ కార్యదర్శివిక్రమ్ మిస్రీ ఫైర్ పరిస్థితిని తీవ్రం చేయడంతో..మేం స్పందించాం టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తూ.. భారత్పై కుట్రలు చేస్
Read More












