V6 News

pm modi

చావడానికైనా సిద్ధం కానీ వందేమాతరం మొత్తం పాడం: జమియత్ ఉలేమా-ఇ-హింద్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్చ నిర్వహిస్తోన్న వేళ జాతీయ గీతంపై జమియత్ ఉలేమా-ఇ

Read More

రోస్టరింగ్ వైఫల్యమే కారణం: ఇండిగో సంక్షోభంపై లోక్ సభలో కేంద్రం కీలక ప్రకటన

న్యూఢిల్లీ: గత వారం రోజులుగా విమాన ప్రయాణికులకు నరకయాతన చూపిస్తోన్న ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇండిగో సంక్షో

Read More

రూల్స్ వ్యవస్థను మార్చడానికే.. ప్రజలను వేధించడానికి కాదు: ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ

ఇండిగో సంక్షోభంపై ప్రధాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం (డిసెంబర్ 09) ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అనంతరం.. ఇండిగో సంక్షోభంపై మా

Read More

వందేమాతరం గేయాన్ని కాంగ్రెస్ ముక్కలు చేసింది.. జిన్నాను మెప్పించేందుకు గేయాన్ని వ్యతిరేకించింది : ప్రధాని మోదీ

గేయానికి వ్యతిరేకంగా చేసిన ప్రచారానికి నెహ్రూ మద్దతిచ్చారు పదవిని కాపాడుకునేందుకే ఆయన ఇదంతా చేశారు గాంధీజీ ఆశయాలనూ గౌరవించలేదని వ్యాఖ్య &lsqu

Read More

గ్లోబల్ సమిట్ సక్సెస్ కావాలి : రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'గ్లోబల్ సమిట్' కార్యక్రమాన్ని బీజేపీ పక్షాన స్వాగతిస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్

Read More

చట్టం రైతుకు చుట్టం కావాలి.. విత్తన చట్టం బిల్లులో మార్పులు అవసరం..

‘విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది’ అంటాడు శివసాగర్‌‌.  విత్తనాలపై రూపుదిద్దుకుంటున్న కొత్త చట్టం ‘బిల్లు ముసాయి

Read More

గ్లోబల్ సమిట్‌‌కు రండి..ప్రధాని మోదీ, రాహుల్, సోనియా, పలువురు కేంద్ర మంత్రులకు ఆహ్వానం

పార్లమెంట్‌‌లో‌‌ కలిసి ఇన్విటేషన్‌‌ అందజేసిన సీఎం రేవంత్​ సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి, కాంగ్రెస్​ ఎంపీలు విజన్&

Read More

తెలంగాణ మోడల్ కు సహకరించండి...ట్రిపుల్ ఆర్, మెట్రో విస్తరణకు పర్మిషన్ ఇవ్వండి

నాడు గుజరాత్​ మోడల్​కు ప్రధానిగా మన్మోహన్​ తోడ్పాటు అందించారు అదే రీతిలో మీరు కూడా మా రాష్ట్రానికి అండగా ఉండాలి..  ప్రధాని మోదీకి సీఎం రేవ

Read More

‘తెలంగాణ రైజింగ్’ సమిట్కు రండి.. ప్రధాని మోదీ, రాహుల్ను ఆహ్వానించనున్న సీఎం రేవంత్

కేంద్ర మంత్రులకూ ఇన్విటేషన్ అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యేలా ప్రణాళికలు ఒక్కో రాష్ట్రానికి వెళ్లి ఆహ్వానించనున్న మంత్రులు హైదరాబాద్/న్యూఢిల్లీ,

Read More

లోక్ భవన్గా రాజ్ భవన్.. పీఎంవో పేరు ‘సేవాతీర్థ్’గా మార్చిన కేంద్రం

న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల్లో గవర్నర్ల నివాసాలు, ఆఫీసుల భవనానికి ప్రస్తుతం ఉన్న ‘రాజ్ భవన్’ పేరును కేంద్ర ప్రభుత్వం ‘లోక్ భవన్&rsqu

Read More

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సేవాతీర్థ్‌గా ప్రధాని కార్యాలయం పేరు మార్పు

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) పేరును మార్చింది. పీఎంవో పే

Read More

ప్రజల సమస్యలపై చర్చకు అనుమతించకపోవడమే డ్రామా!

మోదీ వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్ న్యూఢిల్లీ: ప్రజలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడం డ్రామా కాదని.. వాటిపై చర్చకు అనుమతించకపోవడమే డ్రామా అని కాం

Read More

తెలంగాణ నుంచి కేంద్రానికి పోయేది ఎక్కువ వచ్చేది తక్కువ.. ఎంపీ ప్రశ్నకు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన

ఆరేండ్లలో మనం ఇచ్చింది 4,35,919 రాష్ట్రానికి వచ్చింది 3,76,175 న్యూఢిల్లీ, వెలుగు: ఏటా పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి భారీగా ఆదాయం

Read More