pm modi
ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్.. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారంటే..?
న్యూఢిల్లీ: ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం (మార్చి 24) ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు చర్చించారు
Read Moreభారత విదేశాంగ విధానం మోదీ వ్యక్తిగత విధానమే: ప్రధానిపై రాహుల్ గాంధీ విమర్శలు..
పశ్చిమ ఆసియాలో (West Asia) జరుగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ త
Read Moreబీసీలను కూడా లెక్కిస్తామని ప్రధాని చెప్పినా.. కొందరు డ్రామాలు చేస్తున్నరు: రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య
బషీర్బాగ్, వెలుగు : ‘దేశవ్యాప్త జనగణనలో భాగంగా బీసీ కులాల లెక్కలు కూడా తీస్తామని ప్రధాని నరేంద్ర
Read Moreబీజేపీ నేతలు పదవులకోసం.. కులాల మధ్య చిచ్చి పెడుతున్నరు: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్
బీజేపీ నేతలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. దేశ నిర్మాణంలో మోదీ గానీ, మోదీ కుటుంబం గానీ పనిచేయలేదు..ద
Read Moreఇరాన్ ప్రెసిడెంట్కు మోదీ ఫోన్.. మౌలిక వసతులపై దాడులను ఖండించిన ప్రధాని
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై చర్చ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్తో ఫోన్లో మాట్లాడారు
Read Moreరాజకీయాల్లో ఫుల్ స్టాప్ ఉండదు.. పార్లమెంట్ ఒక ఓపెన్ వర్సిటీ.. ప్రధాని నరేంద్ర మోదీ
పదవీ విరమణ పొందుతున్న రాజ్యసభ సభ్యులకు ఫేర్వెల్ దేవెగౌడ, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్లపై ప్రత్
Read Moreప్యానిక్ క్రియేట్ చేయడంలో మోదీ మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నరు: ఎంపీ వంశీకృష్ణ
మోదీ పాలనలో దేశంలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. దేశ వ్యాప్తంగా ఎల్పీజీ సంక్షోభంపై ఇవాళ పార్లమెంట్ ముందు
Read Moreప్రజలను భయపడవద్దని..ప్రధానే భయపడుతున్నరు: రాహుల్ గాంధీ
ఎప్స్టీన్ ఫైల్స్తో ఆయనలో గుబులు: రాహుల్ గాంధీ అదానీ కేసుతో సభకు రాలేకపోతున్నారని ఫైర్ ప్రధాని దౌత్య వైఫల్యంతో 140 కోట్ల మంది ప్రజలకు ఇబ్బందు
Read Moreగ్యాస్ కొరత ఎఫెక్ట్.. జగిత్యాల జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లలో అధికారుల తనిఖీలు...
ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో చాలా వరకు హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డ పరిస్థి
Read Moreదేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. కెనడా, రష్యా నుంచి గ్యాస్ తెప్పిస్తున్నాం: కేంద్రం
దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ. ఇండియాకు వచ్చే గ్యాస్ 50 శాతం గల్ఫ్ నుంచే వస్తుందని.. యుద్ధం కారళణంగా గల్ఫ్ న
Read Moreగల్ఫ్ లోని మనోళ్లకు అండగా ఉంటాం: కేరళం పర్యటనలో ప్రధాని మోదీ
దేశ ప్రగతిపై రాహుల్ గాంధీకి అవగాహన లేదని ఎద్దేవా కొచ్చి: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల దృష్ట్యా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భార
Read Moreఇరాన్ - ఇజ్రాయిల్ యుద్దాన్ని ఆపేలా మోడీ ప్రకటన చేయాలి: కూనంనేని సాంబశివరావు
అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచదేశాలు ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇండియాపై కూడా గ్యాస్ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపుతోం
Read Moreగల్ఫ్లో ఉన్న భారతీయులను అందరినీ కాపాడుతాం: ప్రధాని మోదీ
గల్ఫ్ లో ఉన్న భారతీయులను అందరినీ కాపాడుతామని అన్నారు ప్రధాని మోదీ. కేరళ పర్యటనలో భాగంగా బుధవారం (మార్చి 11) ఎర్నాకుళం లో మాట్లాడిన ప్రధాని.. సంక
Read More












