
pm modi
డిసెంబర్6న ఇండియాకు పుతిన్
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబరు 6న ఇండియాలో పర్యటించనున్నారు. ఇండియా, రష్యా మధ్య జరిగే 21వ యాన్యువల్ సమ్మిట్ కోసం ఆయన ఇక్కడికి
Read Moreరైతుల అన్ని డిమాండ్లకు మేం మద్దతిస్తున్నాం
రైతుల డిమాండ్లు అన్నింటికి తాము మద్దతిస్తున్నట్టు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఇవాళ ఈ సమావేశాల్ల
Read Moreఒకే కుటుంబం పార్టీని తరాల పాటు నడిపిస్తే ఎలా?
న్యూఢిల్లీ: ఒకే కుటుంబం కొన్ని తరాలపాటు పార్టీలను పాలించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దీని వల్ల పార్టీలోని అన్ని వ్య
Read Moreవిద్యుత్ చట్టం కూడా రద్దు చేయాలె
నాగర్ కర్నూలు: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మహోన్నత పోరాటం చేసి విజయం సాధించారని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు.
Read More70 ఏళ్ల తర్వాత అభివృద్ధిలోకి యూపీ
నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్తాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ పోర్ట్ గా దీనిని నిర్మించనున్నారు.
Read Moreమోడీని కలవడానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని ఎవరు చెప్పారు ?
తెలంగాణలో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లా
Read Moreదేశంలోనే అతిపెద్ద ఎయిర్ పోర్టుకు నేడు శంకుస్థాపన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో మరో భారీ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనున్నారు. నోయిడా (ఉత్తర్ ప్రదేశ్) శివార్లలో దేశంలోనే అతి పెద్ద ఇంటర్న
Read Moreమోడీ సర్కార్ రిపోర్టు కార్డు.. అన్నింటికీ నాదే బాధ్యత
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. తాజా రాజకీయ అంశాలు, ప్రజా సమస్యల గురించి ఆయన ఆసక్తికర పోస
Read Moreఅసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ కొత్త స్ట్రాటజీ
లక్నో: ఉత్తర ప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో చిన్న పార్టీలతో మాత్రమే కలిసి బరిలోకి దిగాలని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్, మాజీ స
Read Moreరేపు ప్రధాని మోడీతో మమత భేటీ
ఢిల్లీ: రేపు (బుధవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జ్యూరిస్ డిక్షన్ పెం
Read Moreరాష్ట్రాలకు 131 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7 వేల 579 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ &nbs
Read Moreసమస్యలు పరిష్కరిస్తే రైతులు సంతోషంగా ఇంటికెళ్తారు
మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఇతర సమస్యలను కూడా వేగంగా పరిష్కరించాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి డిమా
Read Moreకేసీఆర్ కు ఇంకా దొరకని మోడీ అపాయింట్మెంట్!
న్యూఢిల్లీ: హస్తినలో మూడో రోజు సీఎం కేసీఆర్ టూర్ కొనసాగుతోంది. వడ్ల కొనుగోళ్లు, ఇతర రైతు సమస్యలపై ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం చేస్తామన్న కేసీఆర్..
Read More