pm modi

రైతుల డిమాండ్లపై కేంద్రం హామీ పత్రం

అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు 15 నెలల క్రితం మొదలైన నిరసనలకు రైతు సంఘాలు ముగింపు పలికాయి. ఇప్పటికే ఆ చట్టాలను వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం..

Read More

బిపిన్ రావత్ లోటు పూడ్చలేనిది 

కూనూర్: తమిళనాడులోని కూనూర్ లో చోటు చేసుకున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ మృతి చెందారు. ఈ రోజు ఉదయం తమిళనాడులోని వెల్లింగ్టన

Read More

వెనుకబడిన రాష్ట్రాలను తెలంగాణే సాదుతోంది

హైదరాబాద్: దేశంలో వెనుకబడిన రాష్ట్రాలను తెలంగాణనే సాదుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది ఆర్బీఐ గణాంకాల ద్వారా స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. కేసీఆర్ స

Read More

ఇలాగే ఉంటే మార్పులు తప్పవు

పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకపోతే మార్పులు తప్పవని బీజేపీ ఎంపీలను ప్రధాని మోడీ హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాలకు సభ్యుల హాజరు తక్

Read More

మోడీ జీ.. ఇంకెన్ని సార్లు సారీ చెబుతారు?

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ డ

Read More

తొలివారంలో నిరనసలు, వాయిదాల పర్వం

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నిత్యం ప్రతిపక్షాల నిరసనలతోనే కాలం గడిచిపోతోంది. ప్రజా సమస్యలపై చర్చ చాలా తక్కువగా జరుగుతోంది. నిరసనలు, ఆందోళనల మధ్య వా

Read More

వచ్చే పదేళ్లు ఉత్తరాఖండ్ వే

మహాయజ్ఞం చేస్తున్నం ఉత్తరాఖండ్‌‌‌‌లో పదేండ్ల నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నం: ప్రధాని మోడీ రూ.18 వేల కోట్లతో అభి

Read More

ఢిల్లీ -డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ కు మోడీ శంకుస్థాపన

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌కు  ప్రధాని మోడీ  ఇవాళ( శనివారం) ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో శంకుస్థాపన చేశారు. రూ.8,300 కోట్లతో

Read More

రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘రోశయ్య, నేను ఒకే

Read More

టెక్నాలజీలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది

టెక్నాలజీని అందిపుచ్చుకోవడం..దాని చుట్టూ కొత్త ఆవిష్కరణలు చేయడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. డిజిటల్ ఇండియా ద్వారా పాలనలో మర

Read More

NDA అంటే నో డేటా అవేయిలబుల్‌

హైదరాబాద్‌‌, వెలుగు: ఎన్‌‌డీఏ అంటే నో డేటా అవేయిలబుల్‌‌ గవర్నమెంట్‌‌ అని మంత్రి కేటీఆర్‌‌ ట్వీట్&zwn

Read More

సిరివెన్నెల మృతిపై ప్రధాని మోడీ ట్వీట్

సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపట్ల ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తననెంతో బాధించిందని అన్నారు. సిరివెన్నెల కుటుంబానికి సంతాపాన్ని తెలి

Read More

సారీ ఎందుకు చెప్పాలి?.. మేం చెప్పం

న్యూఢిల్లీ: రాజ్య సభ చైర్మన్ సస్పెండ్ చేసిన 12 మంది ఎంపీలు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అసలు సారీ

Read More