ఓటర్లు భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలి

ఓటర్లు భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలి

పంజాబ్, యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఓటర్లు భారీ  సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తొలిసారిగా ఓటు హక్కు వచ్చిన యువత తమ ఓటును సరైన పద్దతిలో వినియోగించుకోవాలని ప్రధాని సూచించారు .

 

మరిన్ని వార్తల కోసం..

డ్రోన్లతో వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తోన్న ఆర్మీ