
pm modi
చర్చల్లేని ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి
న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసిన తీరుపై మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం మండిపడ్డారు. ఏ విషయంపై అయినా చర్చలకు సరేనని చెప్పిన ప్రధాని మోడ
Read Moreమా పార్టీలో చేరడానికి ప్రజలు ఉత్సాహంగా ముందుకొస్తున్నరు
చండీగఢ్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంజాబ్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర మాజీ సీఎం, పంజాబ్&zwn
Read Moreప్రజా సమస్యలపై చర్చ జరగాలి
ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టనుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడు
Read Moreఅధికారంలో ఉండాలనే యావ ఎప్పుడూ లేదు
తనకు ఇప్పుడు గానీ, భవిష్యత్ లోగానీ అధికారంలో ఉండాలనే యావ లేదన్నారు ప్రధాని మోడీ. తాను దేశానికి ప్రధాన సేవకుడినని చెప్పారు. 83వ ఎడిషన్ మన్ కీ బాత్ లో ప
Read Moreఒమిక్రాన్ ముప్పు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గడంతో తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో కొవిడ్ కొత్త వేరియంట్ అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో వె
Read Moreఅంబేడ్కర్ సేవల్ని ఎలా మర్చిపోతాం?
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశానికి అందించిన సేవల్ని మర్చిపోలేమని ప్రధాన మోడీ అన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చే
Read Moreసాగు చట్టాలు, కనీస మద్దతు ధరపై చర్చ
ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండడంతో కేంద్రం ఈ సమావేశం నిర్వహిస్తోంది. పార్లమెంటరీ వ్య
Read Moreతప్పుడు ప్రచారంపై స్పందించిన కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో వడ్ల కొనుగోళ్లను కేంద్రం నిలిపివేసిందని మీడియాలో ప్రచారమైన వార్తలపై కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ స్పందించింది. ఎప్పటిలాగ
Read Moreప్రభుత్వానికి అదనంగా ఏటా రూ. 3 లక్షల కోట్ల ఆదాయం!
5 శాతం శ్లాబు 7 శాతానికి.. 18 శాతం శ్లాబు 20 శాతానికి పెంపుదల ప్రభుత్వానికి అదనంగా ఏటా రూ. 3 లక్షల కోట్ల ఆదాయం! రెవెన్యూ లోటు పూడ్చుక
Read Moreతెలివైనోళ్లు ఎవరూ ఇలాంటి పని చేయరు: ఆజాద్
జమ్ము కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను కాంగ్రెస్ సీనియర్ నేత, కశ్మీర్ మాజీ సీఎం గులామ్ నబీ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్&z
Read Moreఒమిక్రాన్ వేరియంట్పై అలర్ట్: 2 గంటల పాటు మోడీ రివ్యూ
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని, ప్రస్తుతం ఉన్న వ్యాక్
Read Moreరైతులు ఆందోళనలు కొనసాగించడంలో అర్థం లేదు
మూడు వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన తర్వాత కూడా రైతులు తమ ఆందోళనను కొనసాగించడంలో అర్థం లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. వ్యవస
Read Moreఆ దేశాల విమానాలను ఆపేయండి
కరోనా కొత్త వేరియంట్ బారినపడుతున్న దేశాల నుంచి విమాన సర్వీసులను ఆపేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఆఫ్రికన్ దేశాలలో కొత్త మ్యుటెంట్ కేసులు పెరుగ
Read More