pm modi
పటేల్ స్పూర్తితోనే ముందుకెళ్తున్నాం
దేశం ఎల్లప్పుడు ధృఢంగా ఉండాలని సర్థార్ పటేల్ ఆకాంక్షించారన్నారు ప్రధాని మోడీ. మనం ఐక్యంగా ఉన్నప్పుడే లక్ష్యాలను సాధించగలమన్నారు. పటేల్ స్పూర్తితోనే...
Read Moreభారత్ కు రండి.. పోప్కు ప్రధాని మోడీ ఆహ్వానం
వాటికన్లో పోప్తో భేటీ అయిన మోడీ వాటికన్ సిటీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వాటికన్లో క్రైస్తవ మత గురువు పోప్ ఫ
Read Moreకాంగ్రెస్ వల్లే మోడీ మరింత పవర్ఫుల్గా మారుతున్నారు
పనాజీ: కాంగ్రెస్ పార్టీ వల్లే ప్రధాని నరేంద్ర మోడీ మరింత శక్తిమంతంగా తయారువుతన్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి కాంగ్రెస్ ప్రచారకర్తల
Read Moreపునీత్ది చనిపోయే వయస్సు కాదు.. జీర్ణించుకోలేకపోతున్నా
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ మరణం బాధించిందన్నారు ఉ
Read Moreలోయలో పడిన బస్సు.. 11 మంది మృతి
దోడా: జమ్మూ కశ్మీర్లో ఘోరం చోటు చేసుకుంది. ధాత్రి నుంచి దోడాకు వెళ్తున్న మినీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు అక్కడికక
Read Moreమోడీ పతనం కోసం వేచి చూస్తున్న రాహుల్
పనాజీ: రాబోయే మరికొన్ని దశాబ్దాల పాటు భారత్ను బీజేపీయే పాలిస్తుందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. గోవాలో వచ్చే ఏడాది ఎన్నికలు
Read Moreమన ప్రొడక్టులే కొనండి
న్యూఢిల్లీ: 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసిన ఇండియా.. ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వ్యాక్సినేషన్&zw
Read Moreఆరోగ్య కార్యకర్తల కృషితోనే అందరికీ టీకా అందించాం
వంద కోట్ల టీకా డోసులు పంపిణీ చేసిన తర్వాత భారత్ కొత్త శక్తితో ముందుకెళ్తోందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ &nbs
Read Moreశత కోటి వ్యాక్సిన్ సంబురాలపై కాంగ్రెస్ విమర్శలు
రెండు డోసులు వేసింది 21 శాతం జనాభాకే ఈ మాత్రం దానికే సంబురాలా?: కాంగ్రెస్ నేతల ట్వీట్లు దేశంలో 100 కోట్ల డోసుల కరోనా వ్యాక
Read Moreమారిన మోడీ ట్విట్టర్ డీపీ
భారత్ 100 కోట్ల వ్యాక్సిన్ డోస్ మైలురాయిని దాటడంతో ప్రధాని మోడీ తన ట్విట్టర్ డీపీని మార్చారు. కొత్త డిస్ప్లే ఇమేజ్లో కరోనా వైరస్ వ్యా
Read Moreమేడ్ ఇన్ ఇండియా వస్తువుల కొనుగోలుపై శ్రద్ధ పెట్టాలి
రోగానికి ఉన్నోళ్లు లేనోళ్లని తేడాలేనప్పుడు వ్యాక్సిన్లకు మాత్రం ఎందుకు? రోగానికి ఉన్నోళ్లు లేనోళ్లని తేడా లేదని.. అటువంటప్పుడు వ్యాక్సిన్లకు మాత్రం
Read Moreకరోనాపై పోరులో అత్యద్భుతవిజయమిది
టీకాల కార్యక్రమంతో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 2021 అక్టోబర్21నాటికి దేశవ్యాప్తంగా 100 కోట్ల టీకాల మైలురాయిని చేరుకుంది. వ్యాక్సినేషన్ ప్రోగ్
Read Moreఇది 130 కోట్ల భారతీయుల సమష్టి కృషి
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు సృష్టించింది. వంద కోట్ల మైలురాయిని అధిగమించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఓ ట్వీట్ చేశారు. భా
Read More













