pm modi
రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘రోశయ్య, నేను ఒకే
Read Moreటెక్నాలజీలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది
టెక్నాలజీని అందిపుచ్చుకోవడం..దాని చుట్టూ కొత్త ఆవిష్కరణలు చేయడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. డిజిటల్ ఇండియా ద్వారా పాలనలో మర
Read MoreNDA అంటే నో డేటా అవేయిలబుల్
హైదరాబాద్, వెలుగు: ఎన్డీఏ అంటే నో డేటా అవేయిలబుల్ గవర్నమెంట్ అని మంత్రి కేటీఆర్ ట్వీట్&zwn
Read Moreసిరివెన్నెల మృతిపై ప్రధాని మోడీ ట్వీట్
సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపట్ల ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తననెంతో బాధించిందని అన్నారు. సిరివెన్నెల కుటుంబానికి సంతాపాన్ని తెలి
Read Moreసారీ ఎందుకు చెప్పాలి?.. మేం చెప్పం
న్యూఢిల్లీ: రాజ్య సభ చైర్మన్ సస్పెండ్ చేసిన 12 మంది ఎంపీలు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అసలు సారీ
Read Moreచర్చల్లేని ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి
న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసిన తీరుపై మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం మండిపడ్డారు. ఏ విషయంపై అయినా చర్చలకు సరేనని చెప్పిన ప్రధాని మోడ
Read Moreమా పార్టీలో చేరడానికి ప్రజలు ఉత్సాహంగా ముందుకొస్తున్నరు
చండీగఢ్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంజాబ్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర మాజీ సీఎం, పంజాబ్&zwn
Read Moreప్రజా సమస్యలపై చర్చ జరగాలి
ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టనుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడు
Read Moreఅధికారంలో ఉండాలనే యావ ఎప్పుడూ లేదు
తనకు ఇప్పుడు గానీ, భవిష్యత్ లోగానీ అధికారంలో ఉండాలనే యావ లేదన్నారు ప్రధాని మోడీ. తాను దేశానికి ప్రధాన సేవకుడినని చెప్పారు. 83వ ఎడిషన్ మన్ కీ బాత్ లో ప
Read Moreఒమిక్రాన్ ముప్పు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గడంతో తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో కొవిడ్ కొత్త వేరియంట్ అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో వె
Read Moreఅంబేడ్కర్ సేవల్ని ఎలా మర్చిపోతాం?
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశానికి అందించిన సేవల్ని మర్చిపోలేమని ప్రధాన మోడీ అన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చే
Read Moreసాగు చట్టాలు, కనీస మద్దతు ధరపై చర్చ
ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండడంతో కేంద్రం ఈ సమావేశం నిర్వహిస్తోంది. పార్లమెంటరీ వ్య
Read Moreతప్పుడు ప్రచారంపై స్పందించిన కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో వడ్ల కొనుగోళ్లను కేంద్రం నిలిపివేసిందని మీడియాలో ప్రచారమైన వార్తలపై కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ స్పందించింది. ఎప్పటిలాగ
Read More













