V6 News

pm modi

ప్రధాని మోడీ రైతు పక్షపాతి కాదు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో 750 మంది వరకు రైతులు చనిపోయారని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. అయినప్పటికీ... కేంద

Read More

వరి వద్దంటే ప్రాజెక్టులెందుకు?

కేసీఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ ఫైర్ పోరాటం చేస్తనని రైతుల చెవుల్లో పూలు పెడుతున్నవా? బాయిల్డ్ రైస్ కొనాలని కోరబోమని లేఖ ఎట్లిచ్చినవ్? హైదరా

Read More

70 ఏళ్ల చరిత్రలో భారీగా పెట్రో రేట్ల తగ్గింపు

పంజాబ్ సీఎం చరణ్‌జిత్ చన్నీ ప్రకటన చండీగఢ్: వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగునున్న పంజాబ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు భారీ ఉపశమన

Read More

మరో గుడ్‌ న్యూస్‌: వంట నూనెలపై పన్ను తగ్గింపు

దీపావళికి ముందు రోజు పెట్రో పన్నులు తగ్గిస్తూ ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరో శుభవార్త చెప్పింది. వంట నూనెలపై భారం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీ

Read More

యూపీఏ హయాంలో పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ 9 రూపాయలే

దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించింది

Read More

ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌దే

ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌దేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.  భారీ సంఖ్యలో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. చార్

Read More

కేదార్ నాథ్‎ పర్యటనలో ప్రధాని మోడీ

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్‎లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేదార్ నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత క

Read More

కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గింపుపై కాంగ్రెస్ సెటైర్లు

పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో.. రాష్ట్రాలు కూడా అదే బాట పట్టాయి.  బీజేపీ దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట

Read More

పెట్రో పన్నులు తగ్గిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు

పెట్రోల్, డీజిల్ పై  కేంద్ర ప్రభుత్వం  ఎక్సైజ్ డ్యూటీ  తగ్గించడంతో... రాష్ట్రాలపైనా ఒత్తిడి పెరుగుతోంది.  పెట్రోల్ పై  5 రూపా

Read More

సైనికులతో మోడీ దీపావళి సెలబ్రేషన్స్

నౌషెరా: జమ్మూ కశ్మీర్‌‌లోని నౌషెరా సెక్టార్‌‌కు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ ఏడాది కూడా జవాన్లతో కలసి ఆయన దీపావళి  పండుగ

Read More

కాశీ అన్నపూర్ణ విగ్రహం తిరిగొచ్చింది

వందేండ్ల క్రితం చోరీ, కెనడాకు స్మగ్లింగ్ 15న విశ్వనాథాలయ ప్రాంగణంలో ప్రతిష్టాపన.. కార్యక్రమానికి సీఎం యోగి వారణాసి: కాశీ నుంచి దాదాపు వందే

Read More

26 లోపు నిర్ణయం తీసుకోకుంటే ఢిల్లీని ముట్టడిస్తాం

నిరుడు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా మళ్లీ రైతు సంఘాలు నిరసనలకు సిద్ధమయ్యాయి. ఇటీవలే సుప్రీం కోర్టు నిరసనల పేరుతో రోడ్లు బ్ల

Read More

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలె

తిరుపతి: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ డిమాండ్ చేశారు. తిరుపతిలో టీటీడీ నిర్వహించిన ‘గో మహా సమ్మేళన్’ల

Read More