
pm modi
మోడీ సర్కార్ నిర్లక్ష్యమే కొంప ముంచింది
కోల్కతా: కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు మోడీ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. కరోనా పరిస్థ
Read Moreమోడీ ఫెయిల్యూర్ వల్లే టీకా, రెమిడెసివిర్, ఆక్సిజన్ కొరత
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో లిక్విడ్ ఆక్సిజన్కు డిమాండ్ ఎక్కువైంది. అదే సమయంలో కొవిడ్ ట్రీట్మెంట్లో
Read Moreటాటా గ్రూప్పై మోడీ ప్రశంసలు
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య తొలి వేవ్లో కంటే రెట్టింపుగా ఉంది. వైరస్ వేగంగా వ్యాప్తి అవుతుండటంత
Read Moreఆక్సిజన్, మందులకు కొరత రావొద్దు.. మోడీ ఆదేశం
ఉత్పత్తి, సప్లైని భారీగా పెంచండి ఉన్నతాధికారులకు ప్రధాని మోడీ ఆదేశం కరోనా సెకండ్ వేవ్పై రివ్యూ రెమ్డెసివిర్ బ్లాక్ మార్కెటింగ్న
Read Moreసాధువులకు మోడీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ రూపంలో తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలో కుంభమేళాను నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. శుక్రవారం 30 మంది సాధువులకు వైరస్ ప
Read Moreఆక్సిజన్ సరఫరాపై ప్రధాని సమీక్ష
దేశంలో మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరాపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమగ్ర సమీక్ష చేశారు. హెల్త్, DPIIT,స్టీల్, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖల నుంచి ఇన్ పుట్
Read Moreచప్పట్లు కొట్టి, దేవుణ్ని ప్రార్థిస్తే కరోనా పోదు
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు. అవసరమైన మేర ఆక్సీజన్ బెడ్&
Read Moreదీదీ ఏమీ చేయలె.. బీజేపీ గెలిస్తే కల్లోలమే
కోల్కతా: తృణమూల్ ముక్త్ భారత్ అని బీజేపీ ఎందుకు పిలుపునివ్వడం లేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఎప్పుడూ కాంగ్రెస్
Read Moreమోడీజీ.. ఆరోపణలు అబద్ధమని తేలితే గుంజీళ్లు తీస్తారా?
కోల్ కతా: ప్రధాని మోడీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సవాల్ విసిరారు. ఆ రాష్ట్రంలోని మథువా కులానికి చెందిన ప్రజలకు తానేం చేయలేదని మోడీ అంటున్నారని దీదీ వ
Read Moreదేశాన్ని నడపడంలో అంబేడ్కర్ కృషి మర్చిపోనిది
న్యూఢిల్లీ: దేశ కొత్త విద్య విధానాన్ని అత్యుత్తమంగా ఉండేలా రూపొందించామని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భవిష్యత్ ను దృష్టిలో పెట్టు
Read Moreఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా టెన్త్ రిజల్ట్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్ ర
Read Moreసీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్ రద్దు
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతుండటంతో.. సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి వల
Read Moreటీకా ఉత్సవ్.. కరోనాపై రెండో యుధ్ధం
న్యూఢిల్లీ: ఇవాళ్టి నుంచి దేశంలో కరోనా టీకా ఉత్సవ్ మొదలైంది. నాలుగు రోజుల పాటు జరగనున్న టీకా ఉత్సవ్ గురించి మోడీ మాట్లాడారు. దీన్ని కరోనా మీద చేస్తున్
Read More