
PM Narendra modi
తమిళ రైతులూ మీరు సూపర్
రికార్డు స్థాయిలో పంటలు పండించారు: ప్రధాని మోడీ సాగు నీటిని చక్కగా వాడుకున్నరు ‘పర్ డ్రాప్.. మోర్ క్రాప్’ మంత్రం ముఖ్యం ఈ డికేడ్ ఇండియాదే..ప్రపంచం మనవ
Read Moreరిపబ్లిక్ డే : అమర జవాన్లకు నివాళులర్పించిన మోడీ
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అమర జవాన్లకు నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇండియా గేట్ అమర్ జవాన్ జ్యోతి స్మారకం దగ్గర పుష్ఫగుచ్ఛం ఉంచి
Read Moreడెమోక్రసీకి అతిపెద్ద శత్రువు వారసత్వ రాజకీయాలే
న్యూఢిల్లీ:వారసత్వ రాజకీయాలే డెమోక్రసీకి అతిపెద్ద శత్రువని, ఇంకా కొనసాగుతున్న వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు. కుటుంబ రాజకీయా
Read Moreరైతులను బలిపశువులను చేయొద్దు
నల్గొండ : భారత ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ రైతు ప్రయోజనాల కోసం మూడు చట్టాలు తెచ్చామన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. బుధవారం నల్గొండలో మాట్ల
Read Moreకొత్త పార్లమెంట్ నిర్మాణానికి ప్రధాని మోడీ భూమి పూజ
దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్ మార్గ్ లో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నారు ప్రధాని నరేంద్రమోడీ. శంకుస్థాపన కార్యక్రమంలో లోక్ సభ
Read Moreమోడీకి.. కేసీఆర్ ప్రేమ లేఖ
సీఎం కేసీఆర్ ఢిల్లీలో రైతులను కలిసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. త్వరలోనే కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని.. ప్రధాని
Read Moreప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ : భారత్ బయోటెక్ ప్రతినిధులతో కొనసాగుతున్న చర్చ
ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన కొనసాగుతుంది. మోడీ ఒకేరోజు మూడు సిటీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భారత వాయుసేన ప్రత్యేక విమానంలో శామీర్పేట్ మండల
Read Moreపీఎం మోడీకి లేఖ రాసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు సీఎం కేసీఆర్. ప్రధాని మోడీ, రాష్ట్ర
Read Moreఆయన మరణం దేశ సాంస్కృతిక రంగానికి తీరని లోటు
న్యూఢిల్లీ: బెంగాల్ నటుడు సౌమిత్రా ఛటర్జీ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.అనారోగ్యంతో బెంగాల్ నటుడు సౌమిత్రా ఛటర్జీ ఆదివారం నాడు మరణి
Read Moreసైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉంది
భద్రతా బలగాలకు భారతీయుల తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు ప్రధాని మోడీ. శనివారం ఆయన..రాజస్థాన్లోని జైసల్మెర్లో సైనికులతో కలిసి దీప
Read Moreనిజాయితీగా పనిచేసే వారికే ప్రజలు ఓట్లేస్తారు
బిహార్ అసెంబ్లీతో పాటు.. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో విజయంతో ఢిల్లీలో భారీ విజయోత్సవ సభ నిర్వహించింది బీజేపీ. ఈ సభలో మాట్లాడిన ప్రధానమంత్రి నరే
Read Moreన్యూట్రీ ట్రైన్ ప్రారంభించిన మోడీ
సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్రమోడీ. కేవడియాలో ఆరోగ్యవనం, న్యూట్రీషన్ పార్క్ తో పాటు.. ఏక్తా మాల్ ను ప్రారంభించారు. తర్వాత ప
Read More