Polling

పోలింగ్ ఇయ్యాల్నే: మొత్తం ఓటర్లు 53,50,255 మంది

ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోల్​ టైమ్​ 2,647 వార్డులు, 324 డివిజన్లలో ఓటింగ్ గ్రేటర్‌లో డబీర్‌పురా డివిజన్‌కు ఉప ఎన్నిక మున్సిపాల్టీల్లో 11,179, కార

Read More

ముగిసిన ప్రచారం.. అమల్లోకి ఎన్నికల కోడ్

రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు,9 కార్పొరేషన్ లలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలు కానుంది. ఒక్క కరీనంగర్ కార్పోరేషన

Read More

జార్ఘండ్ లో కొనసాగుతున్న పోలింగ్

జార్ఖండ్ లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇవాళ ఉదయం 11 గంటల వరకు 28.05 శాతం పోలింగ్ నమోదయింది.  20 అసెంబ్లీ నియోజకవర్గా

Read More

హుజూర్​నగర్​లో పోలింగ్ కు అంతా రెడీ

ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ మొత్తం ఓటర్లు 2,36,842 పోలింగ్​ కేంద్రాలు 302 ఏర్పాట్లు పూర్త

Read More

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు నేడు పోలింగ్​

మహారాష్ట్ర మొత్తం సీట్లు  288 మొత్తం అభ్యర్థులు 3,237 స్వతంత్ర అభ్యర్థులు  1,400 పార్టీలు పోటీ చేస్తున్న సీట్లు బీజేపీ           164 శివసేన          1

Read More

ఓట్లు వేయడానికి స్కూళ్లెందుకు? టెంట్లు చాలు!

ఒక దేశ భవిష్యత్తు క్లాస్​ రూమ్​లోనే డిసైడ్​ అవుతుందని కొఠారీ కమిషన్​ అప్పుడెప్పుడో 1964లోనే చెప్పింది. చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యమని, దానికి క్లాస

Read More

నేషనల్ రికార్డ్… నిజామాబాద్ లో 36 టేబుళ్లతో కౌంటింగ్ సెటప్ రెడీ

నిజామాబాద్ లోక్ సభ స్థానంలో ఓట్ల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు కలెక్టర్ MRMM రావు. ఉదయం 6 గంటలకు అభ్యర్థుల సమక్షంలోనే స్ట్రాంగ్ రూంలన

Read More

ఆ ఒక్క బూత్ లో143 శాతం పోలింగ్

అక్కడున్నది 49 మంది ఓటర్లే. కానీ, 70 మంది ఓటేశారు. పోలింగ్​ 143 శాతం నమోదైంది. చదవడానికి విచిత్రంగా అనిపించినా అదే నిజం. ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్​ స

Read More

మొత్తం 60 కోట్ల మంది ఓటేశారు

542 లోక్​సభ స్థానాలకు ముగిసిన ఎన్నికలు.. ఏడు దశల్లో కలిపి 66.62% పోలింగ్ 2014లో 66.40 శాతం.. చివరిదైన ఏడో దశలో 64 శాతం టర్నౌట్ బెంగాల్​లో హింస.. ఓ ప

Read More

ముగిసిన తుది విడత పోలింగ్

లోక్‌సభ ఎన్నికల తుది దశ పోలింగ్‌ ముగిసింది. చివరి విడతలోనూ భారీగా పోలింగ్ నమోదైంది. ఈ దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పోలింగ్‌ జరిగింది. మ

Read More

లాస్ట్ ఫేజ్ లో ఓటేసిన ప్రముఖులు

లోక్ సభ ఏడో విడత పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్  గోరఖ్‌పూర్‌లోని 246 పోలింగ్‌

Read More

లోక్ సభ ఫైనల్ దశ : పోలింగ్‌ ప్రారంభం

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఫైనల్ దశ పోలింగ్‌ ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోటీచేస్తున్న వారణాసి సహా దేశంలోని ఏడు రాష్ట్రాల

Read More