Polling

లాస్ట్ ఫేజ్ లో ఓటేసిన ప్రముఖులు

లోక్ సభ ఏడో విడత పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్  గోరఖ్‌పూర్‌లోని 246 పోలింగ్‌

Read More

లోక్ సభ ఫైనల్ దశ : పోలింగ్‌ ప్రారంభం

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఫైనల్ దశ పోలింగ్‌ ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోటీచేస్తున్న వారణాసి సహా దేశంలోని ఏడు రాష్ట్రాల

Read More

బూత్ లో డబ్బులు పంచుతున్న TRS నాయకుడు,హోంగార్డ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోలింగ్ బూత్ వద్ద  టీఆర్ఎస్ నాయకుడు, హోంగార్డ్  డబ్బులు పంపిణీ చేస్తూ  పట్టుబడటంతో ఉద్రిక్తత నెలకొంది. 

Read More

కొనసాగుతున్న ఆరో విడత పోలింగ్

లోక్ సభ ఆరో విడత పోలింగ్ కొనసాగుతుంది. ఏడు రాష్ట్రాల్లో 59 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల బరిలో 979 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉత్తరప్రదే

Read More

ఓటేయడానికి ఎర్ర అంగి వేసుకొచ్చాడని విప్పించారు

పోలింగ్ సెంటర్ పరిసరాల్లో.. శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన పోలీసులు.. ఓవరాక్షన్ చేశారు. పరిషత్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఓ ఓటర్ తో… షర్ట్ విప

Read More

గుర్తులు తారుమారు.. నిలిచిన పోలింగ్‌

తొలి విడతలో భాగంగా 2,097 ఎంపీటీసీలకు, 195 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పలుచోట్ల గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఉమ్మడి నల్లగొ

Read More

బ్రేక్ ఫాస్ట్ కోసం పోలింగ్ నిలిపివేత…

నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలో ఎలక్షన్ సిబ్బంది టిఫిన్ చేసేందుకు…పోలింగ్ ను నిలిపివేయడం చర్చనీయాంశమైంది. కాల్వ గ్రామంలోని రెండో నంబర్ పోలింగ్ కేం

Read More

ప్రారంభమైన ఫస్ట్ ఫేజ్ పరిషత్ పోలింగ్

తెలంగాణ పరిషత్ ఎన్నికలకు మొదటి విడత పోలింగ్ మొదలైంది. మొదటి విడతలో 195 జడ్పీటీసీలు, 2,097 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. సగటున ఒక్కో జడ్పీటీసీ

Read More

మొదలైన లోక్ సభ ఐదో విడత పోలింగ్

సార్వత్రిక ఎన్నికల ఐదో ఫేజ్ కు పోలింగ్ మొదలైంది. ఏడు రాష్ట్రాల్లో ని 51 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. 51 సెగ్మెంట్లలో మొత్తం 674 మంది

Read More

పరిషత్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ నేడే

   195 జడ్పీటీసీలు, 2,097 ఎంపీటీసీలకు ఎన్నికలు     ఎంపీటీసీలకు 7,072 మంది, జడ్పీలకు 882 మంది పోటీ     మొదటి దశలో 2 జడ్పీటీసీలు,     69 ఎంపీటీసీలు ఏకగ

Read More

మార్నింగ్ 5 గంటలకే పోలింగ్.. ECకి సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో పోలింగ్​సమయంలో మార్పులు చేయాలంటూ ఈసీకి సుప్రీంకోర్టు సూచించింది. లోక్​సభ ఎన్నికల్లో మిగతా దశల పోలింగ్​ను తెల్

Read More

రేపు నాలుగో దశ పోలింగ్

దేశంలో 17వ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. ఇందులోభాగంగా ఇప్పటికే మూడు దశల ఎన్నికల పోలింగ్ ముగిసింది. నాలుగో దశ పోలింగ్ రేపు( సోమవారం) జరగనుంది.

Read More