Polling

ముగిసిన మూడో విడత పోలింగ్‌

మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 116 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మావోయిస్

Read More

మూడో దశ : లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

2019 లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ముూడోదశ పోలింగ్ మొదలైంది. 13 రాష్ట్రాలు.. 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ నడుస్తోంది. మొత్తం 115 లోక్ సభ నియోజక

Read More

నెక్స్ట్ ఏంటి? పార్టీ నేతలతో పవన్ సమావేశం

అసెంబ్లీ ఎన్నికల తర్వాత జనసేన అధినేత పవన్  కళ్యాణ్ మొదటి సారిగా పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఎన్నికలు జరిగిన విధానం, పోలింగ్ సరళి, నేతల పనితీరు, పార

Read More

రెండో దశ ఎన్నికలు: 11 గంటల వరకు పోలింగ్‌ శాతాలు

లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో ఇవాళ ఎన్నికలు జరుగు

Read More

ఓటేసిన నూతన వధువరులు

జమ్మూ కశ్మీర్ ఉదంపూర్ లో నూతన వధువరులు  ఓటు హక్కు  వినియోగించుకున్నారు. పెళ్లి మండపం నుంచి నేరుగా పోలింగ్ బూత్ కు చేరుకున్న కొత్త జంట ఓటింగ్ లో పాల్గొ

Read More

ప్రారంభమైన రెండో విడత ఎలక్షన్ పోలింగ్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ రెండో విడత పోలింగ్ జరుగుతోంది. రెండో విడతలో 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 95 నియోజకవర్గాల్లో పోలింగ్ కొ

Read More

ఇవాళ రెండో విడత పోలింగ్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ రెండో విడత పోలింగ్ జరుగుతోంది. రెండో విడతలో 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 నియోజకవర్గాల్లో పోలింగ్ కొ

Read More

ఖాళీగా పోలింగ్ బూత్.. ఓటెసేందుకు ఒక్కరూ రాలె

ఇండియాలో దక్షిణాన ఉన్న చిట్ట చివరి పోలింగ్‌‌ కేంద్రం. గ్రేట్‌‌ నికోబార్‌‌లోని షాంపెన్‌‌ హట్‌‌లోని రెండు పోలింగ్‌‌ బూత్‌ లలో ఒకటి.అండమాన్‌‌ నికోబార్‌‌

Read More

నిజామాబాద్ లో పోలింగ్ పై అనుమానాలు: ధర్మపురి అరవింద్

నిజాబాద్ లో పోలింగ్ శాతం పెరగడంపై  తమకు అనుమానాలున్నాయన్నారు  బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్.  ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ను కలిసిన అంత

Read More

ఎన్నికల తీరుపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.   రాష్ట్రంలో పోలింగ్‌ జరిగిన తీరు, ఈవీఎంల లోపాలపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వెం

Read More

ఢిల్లీలో చంద్రబాబు..ఈసీకి ఫిర్యాదు

ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లారు సీఎం చంద్రబాబు.  ఈవీఎంలు పని చేయక పోవడం, కొన్ని చోట్ల  మధ్యాహ్నం వరకూ పోలింగ్‌ ప్

Read More

నిజామాబాద్ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్టమైన సెక్యూరిటీ

రాష్ట్రంలోని నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పోలింగ్ పై ఆ జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.ఎం. రావు నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల అదనపు సీ

Read More

ఓటర్లు లేకుండానే పోలింగ్ శాతం పెరిగిందా ? కిషన్ రెడ్డి

ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేసిన సికింద్రాబాద్ నియోజకవర్గంలో నమోదైన ఓటింగ్ శాతంపై  బీజేపీ నేత కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. నిన్న పోలింగ్ ముగిసే

Read More