మూడో దశ : లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

మూడో దశ : లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

2019 లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ముూడోదశ పోలింగ్ మొదలైంది. 13 రాష్ట్రాలు.. 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ నడుస్తోంది. మొత్తం 115 లోక్ సభ నియోజకవర్గాల్లో ఓటర్లు క్యూ లైన్ లో వేచి ఉన్నారు.

పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాలు నియోజకవర్గాలు

అస్సాం – 4

బిహార్ – 5

చత్తీస్ గఢ్ – 7

గుజరాత్ – 26

గోవా – 2

జమ్ము కశ్మీర్ – 1

కర్ణాటక – 14

కేరళ – 20

మహారాష్ట్ర – 14

ఒడిశా – 6

ఉత్తర్ ప్రదేశ్ – 10

వెస్ట్ బెంగాల్ – 5

కేంద్ర పాలిత ప్రాంతాలు

దాద్రా నగర్ హవేలి – 1

దామన్ అండ్ డయ్యు – 1