Rangareddy district
తాగిన మైకంలో కన్నబిడ్డనే చంపేసింది
మద్యం ఓ పసివాడి ప్రాణం తీసింది. తాగిన మైకంలో కన్నబిడ్డనే గొంతునులిమి చంపేసింది ఓ తల్లి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం రామన్నగూడలో జరిగింది. పర
Read Moreజైలుకి పంపించిందన్న కక్షతో మహిళపై గొడ్డలితో దాడి.. పరిస్థితి విషమం
రంగారెడ్డి జిల్లా: తనపై న్యూసెన్స్ కేసు పెట్టి జైలుకి పంపించిందన్న కక్షతో ఓ ఉన్మాది మహిళపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ మహిళ చా
Read Moreమంటలని అదుపుచేయబోయి ఉద్యానవన శాస్త్రవేత్త మృతి
రంగారెడ్డి జిల్లా: ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా చెలరేగిన మంటలను అదుపుచేయబోయి ఓ ఉద్యానవన శాస్త్రవేత్త మరణించారు. జిల్లాలోని కందుకూరు మండలం సరస్వతిగు
Read Moreనాలుగంతస్తుల ఖరీదైన ఇళ్లు, కళ్లు చెదిరే సౌకర్యాలు.. తనిఖీ సందర్బంగా నోరెళ్లబెట్టిన ఏసీబీ అధికారులు
రంగారెడ్డి జిల్లా: ఐదెకరాల 30 గుంటల భూమి పర్మిషన్ కోసం లక్షల రూపాయలు లంచం తీసుకుని పట్టుపడిన వారి ఇళ్లలో ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రధా
Read Moreరాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో హిమాయత్సాగర్ అవుటర్ రిం
Read Moreమైలార్దేవ్పల్లిలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ మండలం, మైలార్దేవ్పల్లిలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. ఇరు పార్టీల నాయకులు ఘర్షణ పడ్డారు. దుర్గానగర్
Read Moreషాద్నగర్ మార్కెట్ యార్డులో..అర్థరాత్రి దొంగల హల్ చల్
8 దుకాణాల షట్టర్లు పగులగొట్టి రూ. 3లక్షల నగదు అపహరణ రంగారెడ్డి జిల్లా: షాద్నగర్ పట్టణంలోని చౌడమ్మ గుట్ట వద్ద ఉన్న మార్కెట్ యార్డులో నిన్న అర్ధరాత్రి
Read Moreఏటీఎం సెంటర్లో చోరీకి ప్రయత్నం..పోలీసులు రాకను గుర్తించి పారిపోయిన దొంగ
రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలో నిన్న రాత్రి ఓ దొంగ వరుసగా రెండు ఏటీఎం కేంద్రాల్లో చోరీకి విఫలయత్నం చేశాడు. హైదరాబాద్ రోడ్డులో ఉన్న బ్యాంక్ ఆఫ్
Read Moreగచ్చిబౌలిలో చిరుత కలకలం.. కుక్కను ఎత్తుకెళ్లిందంటున్న స్థానికులు
హైదరాబాద్: నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఐటీ కారిడార్లో చిరుత సంచరిస్తుందనే వార్త కలకలం రేపుతుంది. గచ్చిబౌలిలోని రోడా మిస్త్రీ కాలేజ్లో ఓ కుక్కను చ
Read Moreదివ్యాంగ జవాన్లను ఫిట్ గా తయారు చేసి సైబర్ క్రైమ్ బాధ్యతలు
-కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రంగారెడ్డి: యుద్ధ రంగంలో గాయపడి దివ్యాంగులుగా మారిన జవాన్లను శారీరకంగా… మానసికంగా మరింత దృఢంగా తయారు చేసి వారి
Read Moreపత్తి కొనుగోలు మిల్లు దగ్గర రైతు మృతి..అలసిపోయి పడుకుంటే..!
షాద్ నగర్,వెలుగు: రంగారెడ్డి జిల్లా కేశం పేట మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కేశంపేట మండల పరిధిలోని వేములనర్వ గ్రామంలోని గాయత్రీ కా
Read Moreపురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా మంచి రేవుల గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రాంతానికి చెందిన సంపత్, పార్వతి కొంతకాలంగా ప్రేమించు
Read Moreతండాలో విషాదం.. తల్లీకూతుళ్ల ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని కొత్తూరు మండలం కోడిచెర్ల తండాకు చెందిన
Read More












