రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం చనిపోయిన రెండు నెలల బాలుడిది రాచకొండ పోలీసులు హత్యగా తేల్చారు. బాలుడి మేనత్తే, మేనమామే హత్యచేశారని పోలీసులు తెలిపారు. అబ్దుల్లాపూర్మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని అనాజ్ పూర్ గ్రామంలో శుక్రవారం ఓ బాలుడు ఇంటిపై ఉన్న ట్యాంకులో శవమై తేలాడు. ఆ బాలుడిని మేనత్త శ్వేత, మేనమామ రాజు హత్యచేసినట్లు గుర్తించారు. తల్లి పక్కన పడుకున్న బాబును అర్దరాత్రి చంపి.. ట్యాంకులో పడేశారు. తనకి పిల్లలు పుట్టకముందే.. తన ఆడపడుచుకు పిల్లలు పుట్టడంతో శ్వేత ఈ దారుణానికి పాల్పడింది. పిల్లల విషయమై శ్వేత.. అదే రోజు రాత్రి భర్తతో గొడవపెట్టుకుంది. అనంతరం ఈ ఘాతుకానికి పాల్పడింది.
ట్యాంకులో శవమైన బాబుది హత్యే
- క్రైమ్
- June 19, 2021
లేటెస్ట్
- Krishna From Brindavanam: కృష్ణ ఫ్రమ్ బృందావనం.. కొత్త సినిమా ప్రకటించిన ఆది సాయికుమార్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- Telangana Tour : గొంతెమ్మ గుట్ట వెళ్లండి.. ఆహ్లాదం.. ఉల్లాసం.. ఉత్సాహం ఇస్తుంది..
- వీవీప్యాట్ల క్రాస్ వెరిఫికేషన్ .. ఎన్నికల్లో ఎలాంటి అనుమానాలు ఉండొద్దు: సుప్రీంకోర్టు
- Raghava Lawrence: లారెన్స్ గొప్ప మనసు.. వికలాంగుల కోసం మొన్న ఇల్లు, నేడు బైక్స్
- తొలి రోజు నామినేషన్ వేసిన రఘునందన్ రావు, డీకే అరుణ
- Summer Tour : వేసవి కాలంలో ఈ టైమింగ్స్ లో జర్నీ చేయండి.. లేకపోతే వడదెబ్బ తగులుతుంది..!
- శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా రూ.100 కోట్ల ఆస్తులు జప్తు
- ఇండోనేషియాలో అగ్నిపర్వతాల బీభత్సం: సునామీ వచ్చే అవకాశం
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
Most Read News
- మెట్రో సిటీల్లో బతకాలంటే రూ.20 లక్షలు కావాలా..?
- IPL 2024: 11 మంది బ్యాటర్లతో బరిలోకి.. RCB గెలుపుకు మంచి ఉపాయం చెప్పిన మాజీ క్రికెటర్
- AP SSC Results: పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..
- WhatsApp Update: వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ గమనించారా..
- నా కొడుక్కు ఏమైనా అయితే వెస్ట్ జోన్ డీసీపీదే బాధ్యత : షకీల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- నెరవేరనున్న దశాబ్దాల కల
- మాదాపూర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు స్టూడెంట్స్ అరెస్ట్
- హైదరాబాద్ లో వర్షం.. భారీ ఈదురుగాలులతో ఉరుములు