Revanth reddy
మల్లు స్వరాజ్యంను స్మరించుకునే చిత్తశుద్ధి టీఆర్ఎస్కు లేదు
తెలంగాణ విమోచనానికి పోరాటం చేసిన మల్లు స్వరాజ్యంను శాసనసభలో స్మరించుకునే చిత్తశుద్ధి టీఆర్ఎస్ కు లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ
Read Moreరాహుల్ పాదయాత్ర.. కన్యాకుమారికి తరలిన నేతలు
టీకాంగ్రెస్ నేతలు కన్యాకుమారి వెళ్లారు. బుధవారం భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుండగా.. ఈ యాత్రలో పాల్గొనేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్
Read Moreరాజగోపాల్ రెడ్డి ప్రసంగిస్తుండగా రేవంత్ రెడ్డి సాంగ్
నల్గొండ జిల్లా నాంపల్లిలో బీజేపీ - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తుంగపాడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీల కార్య
Read Moreటీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌరవుల్లా వస్తున్నరు
చండూరు, వెలుగు: పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లో పని చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
Read Moreరాహుల్ గాంధీ వెంట నడవనున్న తెలంగాణ నేతలు
సెప్టెంబర్ 7 నుంచి జరగనున్నకాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో తెలంగాణ నుంచి ఆరుగురు నేతలు పాల్గొననున్నారు. బెల్లయ్య నాయక్, కత్తి కార్తీక, కేతురి వెంకటే
Read Moreఅమర జవాన్ యాదయ్య కుటుంబాన్ని ఆదుకోరా?
అమర జవాన్లు, రైతులకు పరిహారం ఇవ్వడం మంచిదే... కానీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ఉవ్విళ్లూరుతుండు దేశం గురించి తర్వాత... ముందు
Read Moreసోనియా గాంధీకి మాతృవియోగం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తల్లి పౌలా మైనో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 27న ఇటలీలోని తన ఇంట్లో కన్నుమూసినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్విట్
Read Moreఇబ్రహీంపట్నం ఘటనపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తాం
ఇబ్రహీంపట్నం ఆస్పత్రి ఘటనలో మంత్రి హరీష్ రావును బర్తరఫ్ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హరీష్ రావు, కేసీఆర్ మహిళా హంతకులని మండిపడ్
Read Moreమునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ కొత్త డ్రామాలు!
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ,బీజేపీ కొత్త డ్రామాకు తెరలేపాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎన్నికల సమయం లో ఇచ్చ
Read More150 రోజుల పాటు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర
ప్రాంతీయ పార్టీలను పడగొట్టడానికి బీజేపీ 6వేల కోట్లు ఖర్చు చేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఈ సంపదంతా ఎ
Read Moreమునుగోడులో యువజన కాంగ్రెస్ కార్యాచరణపై చర్చించాం
మరో మూడు రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తామని ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ తెలిపారు. చండూరులో యువజన కాంగ్రెస్
Read Moreఆవేశంతో ఢిల్లీ వెళ్లారు..సైలెంట్గా వచ్చారు..!
ఎవరికైనా సమస్యలుంటే పెద్దవాళ్లకు వెళ్లి చెప్పుకుంటారు. తమ సమస్యలు విని పరిష్కారం చూపిస్తారనే భరోసాతోనే వెళ్తారు. కానీ తీరా అక్కడికెళ్లి బాధలన్నీ చెప్ప
Read Moreఇంటికి కిలో బంగారం ఇచ్చినా టీఆర్ఎస్కు ఓటెయ్యరు
మునుగోడులో బీజేపీ గెలిస్తే..ఆ తర్వాత నెలరోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సంస్థాన్ నారాయణపురంల
Read More












