Revanth reddy

రెండు రోజులుగా రేవంత్ రెడ్డికి జ్వరం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. పాజిటివ్ వచ్చిన విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనను కలిసినవాళ్లంతా టెస్టులు చేయించుకోవా

Read More

రాష్ట్రాన్ని గంజాయి తెలంగాణగా మార్చేశారు

హైదరాబాద్: రాష్ట్రాన్ని గంజాయి తెలంగాణగా మార్చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. టీ

Read More

క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలుస్తం

హైదరాబాద్​, వెలుగు: నేతల క్రమశిక్షణపై రాష్ట్ర కాంగ్రెస్ లో గొడవ జరుగుతోంది. కొందరు లీడర్లు పార్టీ లైన్ తప్పారంటూ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చేసిన కా

Read More

ప్రజలను ఎందుకు వేధిస్తున్నరు?

హైదరాబాద్: ఝార్ఖండ్ లో హేమంత్ సోరెన్ సర్కారు రీసెంట్ గా పెట్రో ధరలను తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ.25 తగ్గించింది. దీంతో మిగతా రాష్ట్ర ప్రభుత్వాల

Read More

సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు ఉద్యోగులు, ఉపాధ్యాయులను మనోవేదనకు గురిచేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అనుస

Read More

గాంధీభవన్ లో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్ గాంధీభవన్ లో 137 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ  సందర్భంగా పార్టీ జెండాను టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆ

Read More

రేవంత్ రెడ్డిపై సోనియా, రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి లేఖ

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు చేశారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని తొలగించి.. వేరే వారిని నియమించాలంటూ పార్ట

Read More

రైతులను వరి వద్దని.. నువ్వెందుకు 150 ఎకరాల్లో వేశావ్..

మోడీ, కేసీఆర్‌‌ కలిసి రైతులకు ఉరి శిక్ష విధించారని ఫైర్ అయ్యారు.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. చివరి గింజ వరకు వడ్లను కోంటా అన్న కెసిఆర్

Read More

అన్నంలో నీళ్లు, మట్టి పడ్డాయ్

అమ్మానాన్న లేని సమయం చూసి దౌర్జన్యంగా తమ ఇంటిని కూల్చేశారని ఓ చిన్నారి ఆవేదన వ్యక్తం చేసింది. నగరంలోని గోపానపల్లివడ్డెరకాలనీలోపేదలఇళ్లనుప్రభుత్వ 

Read More

60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో FCI కి ఇచ్చిందెంత?

60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో తెలంగాణ ప్రభుత్వం.. FCI కి ఇచ్చింది ఎంత అని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పాతధాన్యమే ఇవ్వకుండా.. కొత్త ధాన

Read More

తెలంగాణలో అన్నదాతల మరణ మృదంగం

తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణలో అన్నదాతల మరణమృదంగం మోగుతోందన్నారు. రుణమాఫీ లేదు,పంటను కొనే నాథుడు లేడు,అ

Read More

బీసీలను కులాల వారిగా లెక్క తేల్చాలి

రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయన్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. BCలలో కుల గణాలు లెక్కించడంతో బీసీ విద్యార్ధులు ఉ

Read More