Revanth reddy
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాబోతోంది : కిషన్ రెడ్డి
నిశ్శబ్ద విప్లవం రాబోతోంది చాలా సెగ్మెంట్లలో బీజేపీకి అనుకూలం మా వెంటే యువత, నిరుద్యోగులు, బడుగు వర్గాలు బీసీ సీఎం, మ్యానిఫెస్టో తర్వాత
Read Moreధరణి తీసి బంగాళాఖాతంలో పడేస్తారా?.. అది భూమాతనా.. భూమేతనా?...: కేసీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ధరణి తీసి బంగాళాఖాతంలో పడేస్తారట.. మరి రైతుబంధు ఎలా ఇస్తారని సీఎం కేసీఆర్ నిలదీశారు. భూమాత తెస్తారట.. అది భూమాతనా.. భూమే
Read Moreబీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ 2G, 3G, 4G పార్టీలు : అమిత్ షా
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికీ అయోధ్య రామమందిర ఉచిత దర్శనం చేయిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. పసుపు బోర్డు కావ
Read Moreబాల్క సుమన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి : ఓయూ విద్యార్థి జేఏసీ ఫిర్యాదు
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ విద్యార్థులపై స్థానిక పోలీసులు ప్రవర్తించిన తీరుపై తెలంగాణ రాష
Read Moreబీసీ బిడ్డలపై దొరలు కుట్రలు చేస్తున్నారు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణలో అన్ని వర్గాల వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్
Read Moreపార్టీ ఫిరాయించిన ద్రోహికి టికెట్ ఇస్తావా : కేసీఆర్ పై మండిపడిన రేవంత్ రెడ్డి
కేసీఆర్ ను బొంద పెట్టి.. ఫాంహౌస్ లో పడుకోబెడితే.. ప్రతి నెలా ఒకటో తేదీనే అవ్వా తాతలకు 4 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ ర
Read Moreరైతులకు ఒకేసారి రూ.రెండు లక్షల రుణమాఫీ : ఏనుగు రవీందర్ రెడ్డి
కోటగిరి, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డ
Read Moreసావు నోట్ల తల పెట్టిన ఉద్యమకారులు వెనక్కి ఎందుకు రాలే: మల్లన్న
డిసెంబర్ 3 తరువాత బీఆర్ఎస్ బొక్కలను గోదాట్లో కలుపుతామని కామెంట్ హుస్నాబాద్, వెలుగు : తెలంగాణ కోసం చావు నోట్లో తల పెట్టిన ఉద్యమకారులెవరూ వెన
Read Moreకాలె యాదయ్య భూ బకాసురుడు : పామెన భీమ్ భరత్
ఆయన కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడినయ్ చేవెళ్ల, వెలుగు : ఎమ్మెల్యే కాలే యాదయ్య భూ బకాసురుడు.. దళిత ద్రోహి అని.. చేవెళ్ల సెగ
Read Moreహుస్నాబాద్లో ట్రయాంగిల్ ఫైట్.. పోటాపోటీగా అభ్యర్థుల ప్రచారాలు
అభివృద్ధి నినాదంతో సతీశ్ బీసీ ఓట్లపై పొన్నం ఆశలు స్థానిక నినాదంతో బీజేపీ అభ్యర్థి శ్రీరామ్ చక్రవర్తి యత్నం సిద్దిపేట, వెలుగు : హుస్న
Read Moreబీజేపీతోనే బీసీలు, దళితులకు సముచిత స్థానం : సామ రంగారెడ్డి
ఎల్బీనగర్, వెలుగు: భారతీయ జనతా పార్టీ బీసీల పక్షపాతి అని ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి అన్నారు. ఎల్&
Read Moreకాంగ్రెస్ విజయానికి కృషి చేస్తం : టీజేఎస్ చీఫ్ కోదండరాం
భూపాలపల్లి రూరల్, వెలుగు : కాంగ్రెస్ గెలుపు కోసం తమ పార్టీ కృషి చేస్తుందని టీజేఎస్ చీఫ్ కోదండరాం తెలిపారు. అమరుల త్యాగాలు, సకల జనుల పోరాటాలతో స
Read Moreప్రచారానికి ఇక ఎనిమిది రోజులే.. రాష్ట్రాన్ని చుట్టేస్తున్న 3పార్టీల ముఖ్య నేతలు
ఈ నెల 24, 25 తేదీల్లో ప్రధాని మోదీ ప్రచారం కాంగ్రెస్ తరఫున రాహుల్, ప్రియాంక క్యాంపెయినింగ్ ఇప్పటికే 64 సభల్లో పాల్గొన్న కేసీఆర్ హైదరాబాద్
Read More












