Sangareddy

సంగారెడ్డిలో కుప్పకూలిన గురుకుల హాస్టల్ భవనం

సంగారెడ్డి  జిల్లాలో గురుకుల హాస్టల్ విద్యార్థులకు  పెను ప్రమాదం తప్పింది.  మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల హాస్టల్  భవనం క

Read More

రాబోయే కాలంలో 70 శాతం కాన్సర్ కేసులు పెరగొచ్చు: మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్: రాబోయే కాలంలో 70 శాతం కాన్సర్ కేసులు పెరగొచ్చని.. అందుకే ముందస్తు స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు మంత్రి దామోదర రాజనర్సింహ

Read More

సమాజ నిర్మాణంలో టీచర్లది కీలక పాత్ర

కలెక్టర్ ప్రావీణ్య  పుల్కల్, వెలుగు: సమాజ నిర్మాణంలో టీచర్లది కీలకపాత్ర అని కలెక్టర్​ప్రావీణ్య అన్నారు. శుక్రవారం ఆమె చౌటకూర్ మండల కేంద్ర

Read More

సంగారెడ్డి జిల్లాలో విషాదం.. శివంపేట బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. పట్టపగలు.. శివంపేట బ్రిడ్జిపై నుంచి దూకి గుర్తు తెలియని వ్యక్తి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. శు

Read More

సింగూరు ప్రాజెక్ట్‌‎ను పర్యాట‌‌‌‌క కేంద్రంగా మారుస్తాం: మంత్రి దామోద‌‌‌ర రాజ‌‌‌‌న‌‌‌‌ర్సింహ

రాయికోడ్, వెలుగు: సింగూరు ప్రాజెక్ట్‌‌‌‌ పరిసర ప్రాంతాలను ప‌‌‌‌ర్యాట‌‌‌‌క కేంద్రాలుగా మారు

Read More

సంగారెడ్డిలో అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు

సంగారెడ్డి జిల్లా వెల్ముల గ్రామంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు మంత్రి  వివేక్ వెంకటస్వామి దంపతులు. ఆగస్టు 20న ఉదయం పద్మనాభ స్

Read More

ఆడుకుంటూ బిల్డింగ్ పై నుంచి కిందపడి ఐదేళ్ల బాలుడు మృతి

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో విషాదం నెలకొంది. ఆగస్టు 17న ఆడుకుంటూ ఐదేళ్ల బాలుడు బిల్డింగ్ పై నుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావం అయిన బాల

Read More

సంగారెడ్డిలో తోషిబా కంపెనీ కొత్త యూనిట్లను ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

ఇండియా, జపాన్ కలిసి పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.   సంగారెడ్డి జిల్లా రుద్రారంలో పూర్తయిన రెండు&nbs

Read More

హైదరాబాద్ శివారులోని అన్నారం గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌లో ఫైర్ యాక్సిడెంట్

హైదరాబాద్ శివారులోని అన్నారంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి  జిల్లా పరిధిలోకి వచ్చే అన్నారం గుబ్బ కోల్డ్ స్టోరేజ్ సెంటర్ లో బుధవా

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కేసీఆరే దోషి: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్

ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కమీషన్ల కోసం రూ. 1.25 లక్షల కోట్లకు పెంచిండు: పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​ రాష్ట్రాన్ని కేసీఆర్​ అప్పుల దిబ్బగా మారిస్తే

Read More

జనహిత పాదయాత్రకు అడుగడుగునా నీరాజనాలు .. సంగారెడ్డిలో కదం తోక్కిన శ్రేణులు

ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ కు  ఘన స్వాగతం హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు  మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు సంగారెడ్డి/జోగిపేట/పుల్క

Read More

దొంగలుగా మారిన జూనియర్ ఆర్టిస్టులు .. చైన్ స్నాచింగ్ కేసులో పట్టుకున్న సంగారెడ్డి పోలీసులు

సంగారెడ్డి, వెలుగు:  ఇద్దరు సొంత అన్నదమ్ములు సినిమాలో జూనియర్ ఆర్టిస్టులుగా పని చేస్తున్నారు. ఆర్టిస్టులుగా పనిచేస్తూనే దొంగతనాలకు పాల్పడుతున్నార

Read More

కాంగ్రెస్ పాలనలోనే మహిళా సంక్షేమం: మంత్రి వివేక్ వెంకటస్వామి

వాళ్లను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం: మంత్రి వివేక్ గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదని ఫైర్ మహిళల ఆర్థిక వృద్ధికి కృషి చేస్తున్నం: మంత్రి ద

Read More