
Sangareddy
గ్యాస్ సిలిండర్ పేలి యువకుడు మృతి..సంగారెడ్డి జిల్లాలో ఘటన
రామచంద్రాపురం, వెలుగు : ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి యువకుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. రామచంద్రాపురం పరిధి భారతీ నగర్ డివిజన్
Read Moreపటాన్ చెరులో కిలాడీ లేడి..మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పి రూ.18 కోట్లు చీటింగ్.. డబ్బులడిగితే బాధితుల్ని గదిలో బంధించి రాడ్లతో దాడి
ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మాలో ఎవర్నీ నమ్మకూడదో అర్థం కావట్లేదు..రోజూ ఒకే చోట పనిచేస్తున్నా..ఒకే ఏరియాలే ఉంటున్నాం కదా? అని కూడా నమ్మే పరిస్థితి లేదు
Read Moreఆన్లైన్లో రేటింగ్ ఇస్తున్నారా..? సంగారెడ్డి జిల్లాలో ఐటీ ఉద్యోగి రూ.54 లక్షలు ఎలా మోసపోయాడో చూడండి !
సైబర్ దొంగలు ఎప్పుడు ఎలా అకౌంట్లను స్వాహా చేస్తారో అర్ధం కాని పరిస్థితి. సైలెంట్ గా.. ఫ్రాక్షన్ ఆఫ్ సెకన్స్ లో.. డబ్బులు కాజేస్తూ ఆందోళనకు గురిచేస్తున
Read Moreఉత్తర తెలంగాణను ముంచెత్తిన వానలు.. కుండపోత వర్షాలతో దెబ్బతిన్న పంటలు.. పలు ప్రాంతాలు అల్లకల్లోలం
నైరుతు రుతు పవనాల కాలం ముగిసింది.. ఇక వర్షాలు తగ్గుతాయి అనుకునేలోపే తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండ
Read Moreదేశ శ్రేయస్సే ఆర్ఎస్ఎస్ లక్ష్యం : ఎంపీ రఘునందన్ రావు
ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట, వెలుగు: దేశ శ్రేయస్సే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని హ
Read Moreనా ఊపిరి ఉన్నంత వరకు అన్యాయం జరగనివ్వను: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
చిట్యాల, వెలుగు: తన ఊపిరి ఉన్నంత వరకు ట్రిపుల్ ఆర్ రైతులకు అన్యాయం జరగనివ్వనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నల
Read Moreతెలంగాణలోని ఈ 3 జిల్లాల్లోనే భూ కబ్జాలు ఎక్కువ : జియో ట్యాగింగ్ చేసి గోడలు కట్టి బోర్డులు పెట్టనున్న సర్కార్
తెలంగాణలో కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూములను రక్షించేందుకు సర్కారు చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా విలువైన గవర్నమెంట్ ల్యాండ్స్ను సర్వే చేసి జియ
Read Moreగ్రేటర్ పరిధిలో ప్రభుత్వ భూముల కబ్జాలు ఇవీ..!
తెలంగాణలో కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూములను రక్షించేందుకు సర్కారు చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా విలువైన గవర్నమెంట్ ల్యాండ్స్ను సర్వే చేసి జియ
Read Moreసంగారెడ్డిలో కుప్పకూలిన గురుకుల హాస్టల్ భవనం
సంగారెడ్డి జిల్లాలో గురుకుల హాస్టల్ విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల హాస్టల్ భవనం క
Read Moreరాబోయే కాలంలో 70 శాతం కాన్సర్ కేసులు పెరగొచ్చు: మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్: రాబోయే కాలంలో 70 శాతం కాన్సర్ కేసులు పెరగొచ్చని.. అందుకే ముందస్తు స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు మంత్రి దామోదర రాజనర్సింహ
Read Moreసమాజ నిర్మాణంలో టీచర్లది కీలక పాత్ర
కలెక్టర్ ప్రావీణ్య పుల్కల్, వెలుగు: సమాజ నిర్మాణంలో టీచర్లది కీలకపాత్ర అని కలెక్టర్ప్రావీణ్య అన్నారు. శుక్రవారం ఆమె చౌటకూర్ మండల కేంద్ర
Read Moreసంగారెడ్డి జిల్లాలో విషాదం.. శివంపేట బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. పట్టపగలు.. శివంపేట బ్రిడ్జిపై నుంచి దూకి గుర్తు తెలియని వ్యక్తి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. శు
Read Moreసింగూరు ప్రాజెక్ట్ను పర్యాటక కేంద్రంగా మారుస్తాం: మంత్రి దామోదర రాజనర్సింహ
రాయికోడ్, వెలుగు: సింగూరు ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా మారు
Read More