Sangareddy
జనహిత పాదయాత్రకు అడుగడుగునా నీరాజనాలు .. సంగారెడ్డిలో కదం తోక్కిన శ్రేణులు
ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ కు ఘన స్వాగతం హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు సంగారెడ్డి/జోగిపేట/పుల్క
Read Moreదొంగలుగా మారిన జూనియర్ ఆర్టిస్టులు .. చైన్ స్నాచింగ్ కేసులో పట్టుకున్న సంగారెడ్డి పోలీసులు
సంగారెడ్డి, వెలుగు: ఇద్దరు సొంత అన్నదమ్ములు సినిమాలో జూనియర్ ఆర్టిస్టులుగా పని చేస్తున్నారు. ఆర్టిస్టులుగా పనిచేస్తూనే దొంగతనాలకు పాల్పడుతున్నార
Read Moreకాంగ్రెస్ పాలనలోనే మహిళా సంక్షేమం: మంత్రి వివేక్ వెంకటస్వామి
వాళ్లను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం: మంత్రి వివేక్ గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదని ఫైర్ మహిళల ఆర్థిక వృద్ధికి కృషి చేస్తున్నం: మంత్రి ద
Read Moreకోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: మంత్రి వివేక్
సంగారెడ్డి: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అ
Read Moreపాశమైలారం పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప
Read Moreలంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కలెక్టర్ రాజు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ రాజు ఏసీబీకి పట్టుబడ్డారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు డిప్యూటీ కలెక్టర్ రాజును రెడ్ హ్యాం
Read Moreవిద్యార్థులు బస్సులో ఉండగా.. మంటల్లో తగలబడిన స్కూల్ బస్సు
సంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్సులో మంటలు రావటం కలకలం సృష్టించింది. విద్యార్థులను ఎక్కించుకుంటున్న సమయంలో బస్సులో మంటలు చెలరేగటంతో ఆందోళనకు గురయ్
Read Moreఆ ఎనిమిది మంది కాలిబూడిదయ్యారా..ఆచూకీ దొరకడం కష్టమేనా?..సిగాచీ ఘటనపై అధికారుల కీలక నిర్ణయం
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది ఆచూకీ దొరకలేదు. అయితే ఆ చూకీ లభించని 8 మంది కార్మికుల గురించి అధికారులు
Read Moreఏడు పాయల కమాన్ దగ్గర రోడ్డు ప్రమాదం.. మెదక్ టౌన్ ఎస్సైకి తీవ్ర గాయాలు
మెదక్ జిల్లాలోని ఏడు పాయల కమాన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తూ అదుపుతప్పి మెదక్ టౌన్ ఎస్సై విఠల్ కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఎస్సై విఠ
Read Moreసిగాచీ పరిశ్రమ ఘటన.. 39కి చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. తీవ్రంగా గాయపడి ధ్రువ ఆసుపత్
Read Moreసంగారెడ్డిలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం..ఫిల్మ్ నగర్ ఎస్సై మృతి
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం(జూన్2) అర్థరాత్రి సంగారెడ్డి జిల్లా చేర్యాల గేటు దగ్గర కారును లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో
Read Moreపాశమైలారం ఘటన.. 37కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు
సంగారెడ్డి: పాశమైలారం సిగాచి కంపెనీలో పేలుడు కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 37కు చేరింది. మంగళవారం రాత్రి వర్షం కారణంగా సహాయక చర్యలు నిలిచిపోగా..బుధవార
Read Moreకదిలిస్తే కన్నీళ్లే .. పాశమైలారం కెమికల్ ఫ్యాక్టరీ వద్ద బాధిత కుటుంబసభ్యుల రోదన
హృదయవిదారకంగా ఘటన స్థలం తమ వారి మృతదేహాల కోసం కన్నీటితో ఎదురుచూపులు పొట్టకూటి కోసం వస్తే ప్రాణాలే పోయాయని ఆవేదన సంగారెడ్డి, వె
Read More












