
Sangareddy
సిద్దిపేట జిల్లాలో వాహన తనిఖీలు .. 66 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం సాయంత్రం సర్ప్రైజ్ వాహన తనిఖీలు నిర్వహించినట్లు సీపీ అనురాధ తెలిపారు. ఆదివారం జిల
Read Moreకొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయమే భక్తులు మల్లన్న
Read Moreబద్రియ తండా : కుక్కల దాడిలో 8 గొర్రెలు మృతి
చిలప్ చెడ్, వెలుగు: వీధి కుక్కల దాడుల్లో 8 గొర్రెలు చనిపోయిన ఘటన చిలప్ చెడ్ మండలం బద్రియ తండాలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలోని కడావత్
Read Moreకాట్రియాల తండా సమీపంలో చిరుత సంచారం
రామాయంపేట, వెలుగు: రామాయంపేట మండలం కాట్రియాల తండా సమీపంలో చిరుత సంచారంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తండా ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం..
Read Moreపట్టాలు ఉన్నా.. ఇళ్లను కూల్చడం అన్యాయం : ఆదర్శ్రెడ్డి
రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు: పట్టాలు ఉన్నా పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి అ
Read Moreశివ్వంపేట మండలంలో భూ సర్వేను అడ్డుకున్న దళిత రైతులు
శివ్వంపేట, వెలుగు: మండలంలోని చిన్న గొట్టిముక్కులలో గురువారం భూ సర్వే చేయడానికి వచ్చిన ఆఫీసర్లను దళిత రైతులు అడ్డుకున్నారు. మధిర అశోక్, అనిల్, కర్రె రా
Read Moreపనులు ప్రారంభిస్తే ఎవరికీ చెప్పరా .. అధికారులపై ఎంపీ రఘునందన్రావు ఫైర్
మెదక్, వెలుగు: ఎంపీ లాడ్స్తో చేపట్టే డెవలప్మెంట్ పనులు ప్రారంభిస్తే శంకుస్థాపనకు తనను పిలవకున్నా కనీసం స్థానిక ప్రజాప్రతినిధులనైనా పిలిచి కొబ్బరిక
Read Moreసంగారెడ్డిలో అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి టౌన్, వెలుగు: నియోజకవర్గంలో అంతర్గతంగా ఉన్న రోడ్ల విస్తరణతో పాటు కొత్త రహదారుల నిర్మాణాలకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని టీపీసీస
Read Moreవెల్దుర్తి మండలంలో కొనుగోలు ప్రారంభించాలని రైతుల ఆందోళన
వెల్దుర్తి, వెలుగు: ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం మండలంలోని కుకునూరు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్య
Read Moreకెనడాలో బొప్పాపూర్వాసి మృతి
దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లా అక్భర్పేట, భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ములుగు లక్ష్మిబాయి రాజేశ్వరావు దంపతుల కుమారుడు ప్రవీణ్రావు
Read Moreప్రతి రూపాయి ప్రజలకు చేరాలి .. దిశ మీటింగ్ లో ఎంపీ సురేశ్ షెట్కార్
సంగారెడ్డి, వెలుగు: ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి ప్రజలకు చేరాలని ఎంపీ, దిశా కమిటీ అధ్యక్షుడు సురేశ్ షెట్కార్ సూచించారు. వివిధ శాఖల అధికారులు
Read Moreతడిసిన ధాన్యాన్ని కొంటున్నాం : కలెక్టర్ మనుచౌదరి
సిద్దిపేట రూరల్, వెలుగు: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించేందుకు లారీల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ మనుచౌదరి తహసీల్దార్సలీం మియాను ఆదేశించ
Read Moreహైదరాబాద్- శ్రీశైలం హైవేను విస్తరిస్తాం.. 4 లేన్లుగా మార్చుతం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
హైదరాబాద్: హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిని విస్తరిస్తామని.. ఆ హైవేను 4 లేన్లుగా మార్చుతామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్న
Read More