Sangareddy
కౌంటింగ్కు అంతా రెడీ .. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డిలో ఏర్పాట్లు
ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్ట బందోబస్తు మధ్యాహ్నం కల్లా వెల్లడికానున్న ఫలితాలు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు : ఓట్ల లెక్కింపు
Read Moreకాంగ్రెస్తోనే రైతుబంధు ఆగింది: హరీశ్రావు
సంగారెడ్డి: కాంగ్రెస్పార్టీతోనే రైతుబంధు ఆగిందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝారసంగంలో ఆయన మీడియాతో మాట్లాడ
Read Moreతెలంగాణ ఆదాయన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది : రాహుల్ గాంధీ
తెలంగాణ ఆదాయన్ని సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ల్యాండ్, సాండ్, మైన్స్&z
Read Moreరూ.3 కోట్ల విలువైన 635 కిలోల గంజాయి స్వాధీనం
రెండు వాహనాలు సీజ్ సంగారెడ్డి టౌన్, వెలుగు : గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను సంగారెడ్డి రూరల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది శనివ
Read Moreతొలి క్యాబినెట్లోనే పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గిస్తాం: అమిత్ షా
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అమల్లోకి వస్తే.. తొలి క్యాబినెట్ లోనే పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గిస్తామని కేంద్ర హోమంత్రి అమిత్ షా అన్నారు. రైతులకు ఎకరాకు
Read Moreఎన్నికల ప్రచారంలో అపశృతి.. టపాసులు కాల్చడంతో బిల్డింగ్కు అంటుకున్న మంటలు
సంగారెడ్డిజిల్లా పటాన్చెరులో ఎన్నికల ప్రచారంలో అపశృతిచోటు చేసుకుంది. టపాసులు పేల్చడంతో ఓ బిల్డింగ్ కు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. సంఘటనాస్థలానికి చ
Read Moreసంగారెడ్డికి మెట్రో రైలు తెస్తా : మంత్రి హరీశ్ రావు
కంది, వెలుగు : సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ను గెలిపిస్తే సంగారెడ్డికి మెట్రో రైలు తెస్తానని, మంత
Read Moreకేసీఆర్ పాలనలో అవినీతి పెరిగింది: జేపీ నడ్డా
బీఆర్ఎస్ అంటే భారత రాక్షస సమితి అని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు.గురువారం ( నవంబర్ 23) సంగారెడ్డిలో నిర్వ
Read Moreఆ పార్టీ మంత్రులు, నాయకుల మాటలు నమ్మొద్దు: యడ్యూరప్ప
జహీరాబాద్/హైదరాబాద్, వెలుగు: కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూర
Read Moreకేసీఆర్.. లెక్కపెట్టుకో 80 సీట్లు గెలుస్తం : రేవంత్
ఓటమి భయంతోనే అడ్డగోలుగా మాట్లాడుతున్నవ్ : రేవంత్ దమ్ముంటే మేడిగడ్డ చూపించి ఓట్లు అడగాలని సవాల్ ధర్పల్లి/ సంగారెడ్డి/ నారాయణ్ ఖేడ్/గజ్వేల్,
Read Moreతెలంగాణలో స్వేచ్ఛగా ఓటు వేయాలి : కలెక్టర్ శరత్
సంగారెడ్డి టౌన్ ,వెలుగు: ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ పిలుపునిచ్చారు. మంగళవారం స్వీప్ &nb
Read Moreమెదక్లో ఎన్నికలపై వలసల ఎఫెక్ట్
చెరకు క్రషింగ్ కోసం కర్నాటక, మహారాష్ట్ర వెళుతున్నవలస కూలీలు నారాయణ ఖేడ్లోపోలింగ్ శాతం తగ్
Read Moreతెలంగాణ లో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి : అజయ్ వి. నాయక్
సంగారెడ్డి టౌన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఎలక్షన్ అబ్జర్వర్ అజయ్ వి. నాయక్, పోలీస్ స్పెషల్ ఎలక్షన్ అబ్జర్వర్ దీపక్ మిశ
Read More