Sangareddy

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: మంత్రి వివేక్

సంగారెడ్డి: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అ

Read More

పాశమైలారం పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం

 సంగారెడ్డి జిల్లా   పాశమైలారం పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప

Read More

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‎గా ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కలెక్టర్ రాజు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ రాజు ఏసీబీకి పట్టుబడ్డారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు డిప్యూటీ కలెక్టర్ రాజును రెడ్ హ్యాం

Read More

విద్యార్థులు బస్సులో ఉండగా.. మంటల్లో తగలబడిన స్కూల్ బస్సు

సంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్సులో మంటలు రావటం కలకలం సృష్టించింది. విద్యార్థులను ఎక్కించుకుంటున్న సమయంలో  బస్సులో మంటలు చెలరేగటంతో ఆందోళనకు గురయ్

Read More

ఆ ఎనిమిది మంది కాలిబూడిదయ్యారా..ఆచూకీ దొరకడం కష్టమేనా?..సిగాచీ ఘటనపై అధికారుల కీలక నిర్ణయం

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది ఆచూకీ దొరకలేదు. అయితే  ఆ చూకీ లభించని 8 మంది కార్మికుల గురించి అధికారులు

Read More

ఏడు పాయల కమాన్ దగ్గర రోడ్డు ప్రమాదం.. మెదక్ టౌన్ ఎస్సైకి తీవ్ర గాయాలు

మెదక్ జిల్లాలోని ఏడు పాయల కమాన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎పై వెళ్తూ అదుపుతప్పి మెదక్ టౌన్ ఎస్సై విఠల్ కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఎస్సై విఠ

Read More

సిగాచీ పరిశ్రమ ఘటన.. 39కి చేరిన మృతుల సంఖ్య

సంగారెడ్డి జిల్లా  సిగాచి పరిశ్రమ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది.   తీవ్రంగా గాయపడి ధ్రువ ఆసుపత్

Read More

సంగారెడ్డిలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం..ఫిల్మ్ నగర్ ఎస్సై మృతి

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం(జూన్2) అర్థరాత్రి సంగారెడ్డి జిల్లా చేర్యాల గేటు దగ్గర కారును లారీ ఢీకొట్టింది.ఈ  ప్రమాదంలో

Read More

పాశమైలారం ఘటన.. 37కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు

సంగారెడ్డి: పాశమైలారం సిగాచి కంపెనీలో పేలుడు కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 37కు చేరింది. మంగళవారం రాత్రి వర్షం కారణంగా సహాయక చర్యలు నిలిచిపోగా..బుధవార

Read More

కదిలిస్తే కన్నీళ్లే .. పాశమైలారం కెమికల్ ఫ్యాక్టరీ వద్ద బాధిత కుటుంబసభ్యుల రోదన

హృదయవిదారకంగా ఘటన స్థలం  తమ వారి మృతదేహాల కోసం కన్నీటితో ఎదురుచూపులు పొట్టకూటి కోసం వస్తే ప్రాణాలే పోయాయని ఆవేదన  సంగారెడ్డి, వె

Read More

మేడ్చల్ జిల్లాలో పేలుడు.. ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలిన బాయిలర్

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి కంపెనీలో బాయిలర్ పేలి 42 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటన స్థలంలో ఇంకా సహయక చర్యలు కొనసాగుతూనే

Read More

పాశమైలారం ఘటన బాధితులకు తక్షణ సాయం ప్రకటించిన సీఎం రేవంత్

పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీ ఘటనలో బాధిత కుటుంబాలకు తక్షణ సాయం ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం అందిస్తామని, గాయపడ్

Read More

పటాన్ చెరు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ విధ్వంసం : పలువురు సజీవ దహనం

సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రియల్ సెజ్ లోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో  పేలిన రియాక్టర్ భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఇది అతి పెద్ద ప్రమ

Read More