
Sangareddy
రామాయంపేట మల్లె చెరువును సుందరీకరిస్తాం : కలెక్టర్ రాహుల్ రాజ్
రామాయంపేట, చేగుంట, వెలుగు: రామాయంపేట పట్టణంలోని మల్లె చెరువు సుందరీకరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం ఆయన తహసీ
Read Moreసిద్దిపేట జిల్లాను టీబీ రహిత జిల్లాగా మారుద్దాం : డీఎంహెచ్ వో పల్వన్ కుమార్
సిద్దిపేట టౌన్, వెలుగు: జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చడానికి వైద్య సిబ్బంది, ప్రజలందరూ స్వచ్ఛందంగ
Read Moreడ్రోన్ శిక్షణతో ఉపాధి మార్గాలు: కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: పీఎం మోదీ మన్ కీ బాత్ లో జిల్లా మహిళలను స్కై వారియర్స్ గా గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని కలెక్టర్ క్రాంతి అన్నారు. బుధవ
Read Moreకేసుల పరిశోధన పారదర్శకంగా జరగాలి : సీపీ అనురాధ
సిద్దిపేట రూరల్, వెలుగు: కేసుల పరిశోధన పారదర్శకంగా జరగాలని, మత్తు పదార్థాలపై మరింత నిఘాపెట్టి డ్రగ్స్రహిత జిల్లాకు అధికారులు కృషి చేయాలని సీపీ
Read Moreబసవేశ్వరుడి సందేశాలే ఇందిరమ్మ పాలనకు సూచిక: సీఎం రేవంత్
హైదరాబాద్: బసవేశ్వరుడి సందేశంతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం (మే 23) సీఎం రేవంత్ సంగారెడ్డ జిల్లా జ
Read Moreవిద్యాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
అధికారులు ప్రొటోకాల్ పాటించరా?: ఎంపీ రఘునందన్రావు సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో విద్యాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి
Read Moreఎక్సైజ్ ఆఫీస్ ఎదుట హనుమాన్ భక్తుల నిరసన
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: హనుమాన్ భక్తుడిపై ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ దాడి చేయడం కలకలం రేపింది. శుక్రవారం పట్టణంలోని ఓ వైన్స్ పర్మిట్ రూంలో పనిచేస్తున్
Read Moreడెంగ్యూపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ రాహుల్రాజ్
మెదక్ టౌన్,వెలుగు: డెంగ్యూపై ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్ లో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని ప
Read Moreకొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం రూ. 90 లక్షలు
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయ 48 రోజుల హుండీ ఆదాయం రూ. 90,09,170 వచ్చినట్లు ఈవో అన్నపూర్ణ తెలిపారు. గురువారం దేవస్థానంలో లెక్కించిన ఆదా
Read Moreట్రిపుల్ఆర్ పరిహారంలో పారదర్శకత ఉండాలి : కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: త్రిపుల్ఆర్ కోసం భూములు ఇచ్చిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. పరిహారం చెల్లింపుల్లో పారదర్శకత
Read Moreశివ్వంపేట మండలంలో వైభవంగా వేణుగోపాలస్వామి రథోత్సవం
శివ్వంపేట, వెలుగు: మండలంలోని దొంతి గ్రామంలో వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం జరిగింది. ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథా
Read Moreమెదక్ జిల్లాలో కృషికల్పతో ఎఫ్పీవో ఒప్పందం : కలెక్టర్ మనుచౌదరి
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: జిల్లాలోని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్పీవో)ను మరింత అభివృద్ధి చేయడానికి సభ్యుల సంఖ్యను పెంచాలని కలెక్టర్ మను
Read Moreలారీల సంఖ్య పెంచి ధాన్యం తరలించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్టౌన్, వెలుగు: జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో లారీల సంఖ్యను పెంచి వెంటనే ధాన్యం తరలించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ లారీ కాంట్రాక్టర్లను ఆదేశించా
Read More