Sangareddy

ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి

ములుగు, వెలుగు: వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతిచెందారు. టిప్పర్​ డ్రైవర్ ​నిర్లక్ష్యానికి యువకు డు మృతి చెందిన ఘటన గురువారం సిద్దిపేట జిల్లా మర్కుక్​మండ

Read More

ర్యాంప్ ప్రోగ్రామ్ పై అవగాహన పెంచుకోవాలి : డీఆర్డీవో శ్రీనివాసరావు

మెదక్, వెలుగు: మహిళా పారిశ్రామిక వేత్తలకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు నెలకొల్పడానికి  వీ హబ్ ఏర్పాటు చేసిన ర్యాంపు ప్రోగ్రాంపై అవగాహన పెంపొ

Read More

జూన్ ​2 నుంచి భూభారతి అమలు : మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: జూన్2 నుంచి క్షేత్ర స్థాయిలో భూభారతి అమలవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో

Read More

భూభారతితో సాదాబైనామాలకు పరిష్కారం : ​​​​​​​కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్, పుల్కల్, వెలుగు: భూభారతితో సాదాబైనామాలకు శాశ్వత పరిష్కారం లభించనుందని కలెక్టర్​క్రాంతి అన్నారు. బుధవారం కంది మండలంలోని రైతు వేదికలో,

Read More

శివుడి విగ్రహ ధ్వంసంపై బీజేపీ శ్రేణుల ఫైర్

రామచంద్రాపురం (అమీన్​పూర్​), వెలుగు: జిన్నారంలో శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతానికి వెళ్తున్న బీజేపీ నాయకులను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుక

Read More

అమీన్​పూర్​లో రెసిడెన్షియల్, నవోదయ స్కూల్స్ .. స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం (అమీన్​పూర్​), వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్, నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నట్లు

Read More

గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి .. కంది జైలులో ఘటన

సంగారెడ్డి, వెలుగు: గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. కందిలోని జిల్లా జైలులో రిమాండ్​ ఖైదీ వెంకట్(39)కు శుక్రవారం

Read More

మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్..హైవేపై ఎగసిపడ్డ నీరు

సంగారెడ్డి జిల్లా పెద్దపూర్ దగ్గర NH 65 పక్కనమిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ లీకైంది.దీంతో అందులో నుంచి వాటర్ హైవే పైకి ఎగిసిపడుతోంది. హైదరాబాద్ నుంచి ము

Read More

ఉమ్మడి మెదక్​ జిల్లాలో స్టూడెంట్స్​కు అపార్ ఐడీ కార్డ్స్​

6,85,082 మంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు 4,54,669 అపార్ ఐడీ జనరేట్ మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదువ

Read More

మహావీరుడి విగ్రహాన్ని కాపాడుకోవాలి : డా.శివనాగిరెడ్డి

సిద్దిపేట రూరల్, వెలుగు: 1100 ఏళ్లనాటి 9 అడుగుల ఎత్తున్న వర్ధమాన మహావీరుడి విగ్రహాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు డా.ఈమని శివనాగిరెడ్డి అన్నార

Read More

గజ్వేల్, కుకునూర్ పల్లి మండలాల్లో .. ఆయిల్​పామ్ ​తోటల సందర్శన

గజ్వేల్, వెలుగు: ఆయిల్ పామ్​సాగు రైతులకు లాభసాటిగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఆయిల్​సీడ్స్​రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ పొన్నుస్వామి అన్నారు. బుధవారం ఆయన

Read More

పిల్లలకు పౌష్టికాహారం అందించాలి : ఎమ్మెల్యే రోహిత్​రావు

రామాయంపేట, వెలుగు: పిల్లలకు పౌష్టికాహారం అందించాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సూచించారు. బుధవారం రామాయంపేటలో ఐసీడీఎస్​ ఆధ్వర్యంలో నిర్వహిం

Read More

గాంధీ కుటుంబంపై బీజేపీ కక్షసాధింపు : మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ(హుస్నాబాద్​), వెలుగు: దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబంపై బీజేపీ కక్ష సాధిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేతలు

Read More