Sangareddy
పెళ్లి కుదిరాక కూతురి నిర్వాకం.. సూసైడ్ చేసుకున్న తల్లిదండ్రులు
పెళ్లి ఇష్టం లేక ఇంట్లోంచి వెళ్లిపోయిన కూతురు.. మనస్థాపంతో తల్లిదండ్రుల సూసైడ్ సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి ఫిక్స్ అయిన
Read Moreఆ ఊర్లో గాలి, నీరు విషం..6 వేల జనాభాలో ఇంటికో రోగి
సంగారెడ్డి, వెలుగు:ఆ గ్రామం పక్కనే పెద్ద ఫ్యాక్టరీ పడ్తున్నదంటే అందరూ సంబురపడ్డరు. ఇంటికో ఉద్యోగం వస్తదని, అందరి జీవితాలూ బాగుపడ్తయని ఆశపడ్డరు. అనుకున
Read Moreభార్య, అత్తను నరికి చంపిన కిరాతకుడు
సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను, ఆమె తల్లిని గొడ్డలితో నరికిచంపాడో కిరాతకుడు. జిన్నారం మండలం, ఐడీఏ బొల్లారంలో ఈ ఘటన చోటు
Read Moreఅమ్మకానికి ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ
49 ఏళ్ల నాటి మరో నిజాం ఫ్యాక్టరీ క్లోజ్ మే నెల రెండో వారంలో వేలానికి అధికారుల ఏర్పాట్లు వచ్చిన పైసలతో చెరకు రైతుల బకాయిలు కడ్తరట రోడ్డు
Read Moreబండి ఆపలేదని డ్రైవర్ను చితక్కొట్టిన పోలీసులు
వాహనాల చెకింగ్ సమయంలో బండిని ఆపమంటే ఆపలేదని డ్రైవర్ను పోలీసులు చితక్కొట్టిన ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగింది. ఆపమన్న వెంటనే వాహనం ఆపలే
Read Moreపంచాయతీ సెక్రటరీ సూసైడ్.. ఆఫీసర్లు సహకరించట్లేదని నోట్
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మిన్పూర్లో విషాదం మిన్ పూర్ పంచాయతీ సెక్రెటరీ సూసైడ్ పని ఒత్తిడి, లీడర్ల వేధింపులే కారణమని నోట్ తన క
Read Moreఆటోను ఢీ కొట్టిన కంటైనర్.. నలుగురు మృతి
సంగారెడ్డిజిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆందోలు మండలం చౌటకూర్ హైవే వద్ద ఆటోను కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురిక
Read Moreతెలంగాణలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నారాయణ్ ఖేడ్: హిందూ సామ్రాజ్య విస్తరణ కోసం ఛత్రపతి శివాజీ గొప్ప పోరాటం చేశాడో.. అదేలాగ ప్రజాస్వామ్య బద్దంగా పోరాడి తె
Read Moreఆర్టీసీ బస్సుకు కరెంట్ షాక్
ముగ్గురికి తీవ్రగాయాలు సంగారెడ్డి జిల్లా మునిపల్లిలో ఘటన సంగారెడ్డి/మునిపల్లి, వెలుగు: ఆర్టీసీ బస్సుకు కరెంటు వైర్లు తగలడంతో ముగ్గురికి తీవ్ర గాయాల
Read Moreఈ పోలీసుల రూటే సెపరేటు.. ప్రజల్ని పరిగెత్తిస్తున్నారు
పోలీసులు దొంగల్ని పరుగులు పెట్టించడం రొటీన్ సీనే.. కానీ, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్లో పోలీసులే ప్రజల్ని పరిగెత్తిస్తున్నారు. అది కూడా చెమ
Read Moreప్రభుత్వ పథకాలు కార్యకర్తల చేతుల మీదుగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం
ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లా: టీ ఆర్ ఎస్ కార్యకర్తల వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని.. రెండుసార్లు టీ ఆర్ ఎస్ పార్టీ అధికారంలోక
Read Moreసోషల్ వెల్ఫేర్ స్కూల్లో 19 మంది విద్యార్థులకు అస్వస్థత
సంగారెడ్డి జిల్లా: నారాయణఖేడ్ జూకల్ శివారులో గల సోషల్ వెల్ఫేర్ స్కూల్ లోని 19 మంది స్టూడెంట్స్ కి ఫుడ్ పాయిజన్ అయింది. భోజనం చేసిన విద్యార్థులు ఒకర
Read Moreకాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం లేదు.. ఆ పార్టీకి భవిష్యత్ లేదు
సదాశివపేటలో మంత్రి హరీశ్ రావు కామెంట్ ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరిక సంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం పోయిందని.. అంద
Read More












