Social media
పంత్ ప్రమాదం ఎఫెక్ట్.. టీవీ ఛానళ్లకు కేంద్రం హెచ్చరిక
నేరాలు, ప్రమాదాలు, హింసకు సంబంధించిన వార్తా ప్రసారాలపై టీవీ ఛానళ్లకు కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. రక్తం మడుగులో ఉన్న క్షతగాత్రుల ఫొటోలు, భయంగొల
Read Moreచీరకట్టులో మహిళ జిమ్.. నెటిజెన్స్ కామెంట్స్
ఓ మహిళ చీరకట్టులో జిమ్లో వ్యాయామం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీనా సింగ్ అనే మహిళ చీరకట్టులోనే పలు రకాల వ్యాయామాలు చేసి
Read Moreరాహుల్.. చలి.. ఓ ప్రొటీన్! : హన్మిరెడ్డి యెద్దుల
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర షురూ జేసినప్పటి నుంచీ యాత్రలోని అసలు ముచ్చట్ల కంటే కొసరు ముచ్చట్లే ఎక్కువగా సోషల్ మీడియాల, అసలు మీడియాలో చక్కర్లు కొడ్తు
Read Moreబైరి నరేశ్ బంధువు అగ్నితేజ్ అరెస్ట్
కమలాపూర్/వికారాబాద్, వెలుగు: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ అరెస్ట్ను ఖండిస్తూ అతని సమీప బంధువు అగ్నితేజ్
Read Moreడ్రైవర్ లేకుండానే ఆటో చక్కర్లు..
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. బైక్ ను
Read Moreసోషల్ మీడియా స్టార్ లీనా నగ్వాన్షీ ఆత్మహత్య
ప్రముఖ నటి తునీషా శర్మ ఆత్మహత్య ఘటన మరువకముందే.. మరో సోషల్ మీడియా స్టార్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఛత్తీస్ ఘడ్ లోని రాయ్ గఢ్ జిల్లాకు చెందిన&
Read Moreరాష్ట్ర సర్కార్ ప్రజావ్యతిరేక చర్యలు ఎండగట్టాలి : బీజేపీ ఓబీసీ మోర్చా
హైదరాబాద్, వెలుగు : బీసీలకు రాష్ట్ర సర్కారు చేస్తున్న అన్యాయాలను సోషల్ మీడియా ద్వారా ఎండగట్టాలని బీజేపీ ఓబీసీ మోర్చా నిర
Read Moreకరోనాపై ఫేక్ వీడియోలను నమ్మొద్దన్న ఆరోగ్యశాఖ
హైదరాబాద్, వెలుగు: కరోనా కొత్త వేరియంట్, చైనాలో పరిస్థితిపై సోషల్ మీడియాలో మళ్లీ ఫేక్ ప్రచారం ఊపందుకుంది. చైనాలో జనాలు రోడ్ల మీదే పడి చనిప
Read Moreలవర్తో కిడ్నాప్ చేయించుకున్న యువతి
అతడిని పెండ్లాడి సోషల్మీడియాలో వీడియో రాజన్న సిరిసిల్ల జిల్లా మూడపల్లిలో ఘటన చందుర్తి , వెలుగు : ప్రేమించిన వ్యక్తిని పెండ్లాడేందుకు ఓ
Read Moreపసిబిడ్డతో అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మహారాష్ట్ర ఎమ్మెల్యే
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరుగుతున్న శీతాకాల సమావేశాలకు ఓ మహిళా ఎమ్మెల్యే చంటిపాపతో హాజరయ్యారు. నాసిక్ కు చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే సరోజ్ అ
Read Moreవలసొచ్చినోళ్లకు, ఒరిజినల్ కాంగ్రెసోళ్లకు మధ్య పంచాది : మధుయాష్కీ
కుట్రపూరితంగా పార్టీని నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ అన్నారు. క్యారెక్టర్ లేనివాళ్లు పార్టీని నడిపిస్తున్నార
Read Moreమహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టారు: జాయింట్ సీపీ
కాంగ్రెస్ పోస్టులపై కేసులు నమోదయ్యాయని సీసీఎస్ సైబర్ క్రైమ్ జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ అన్నారు. ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని చెప్పారు. ఈ
Read Moreరాహుల్ భారత్ జోడోయాత్రలో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు రాజస్థాన్ లో అనూహ్య స్పందన వస్తోంది. రాహుల్ వెంట నడిచేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పోటీ పడుతున్నారు. చలిని లెక్క
Read More













