state government

అన్నదాతలు ఆలోచిస్తూ అడుగులు వేయాలి

రైతులు యాసంగి సీజన్​లో వరి వేయొద్దని, ఒకవేళ వేసినా ప్రభుత్వానికి సంబంధం లేదని, కొనుగోలు సెంటర్లు పెట్టబోమని ప్రకటించిన రాష్ట్ర సర్కారు.. కేంద్రం వడ్లు

Read More

రైతులకు సబ్సిడీతో ఆయిల్ ఫామ్ మొక్కలు

11 వేల మందికి పైగా రైతులను ఆయిల్ పామ్ తోటల సందర్శనకు తీసుకెళ్లామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రతి నెల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఆయిల్

Read More

ఉపాధి హామీలో అంబుడ్స్ మన్ లు ఏరీ?

    రెండుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా.. భర్తీ చేయలే      రెండు నెలల క్రితం ఇంటర్వ్యూలూ వాయిదా    

Read More

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

4 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం  హైదరాబాద్, వెలుగు: రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ వివాదాల పరిష్కారానికి ఏ

Read More

డిస్కంల అప్పు రూ.60 వేల కోట్లు

విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.పేద ప్రజలపై మోయలేని భారం మోపితే చూస్తూ ఊరుకోమన్

Read More

జీవో ఇచ్చి ఆరేండ్లయినా.. రైతులకు పరిహారం ఇయ్యరా

హైదరాబాద్, వెలుగు: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జరిగిన జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారం చెల్లిస్తామని జీవో

Read More

మీడియం మారితే బతుకు మారది

తెలంగాణలో 2022–-23 విద్యా సంవత్సరం నుంచి అన్ని సర్కారు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల

Read More

జీతాల కోసం 13 జిల్లాల ఉద్యోగుల ఎదురు చూపులు

అప్పు పుడితే తప్ప వచ్చే మూడు నెలలు కష్టమే రూ. 13,562 కోట్ల కొత్త అప్పు కోసం ఆర్బీఐకి రాష్ట్ర సర్కారు ఇండెంట్ ఆదాయం పెరిగినా.. మి

Read More

ఆర్టీఐ చట్టంపై నిర్లక్ష్యం వద్దు

ప్రభుత్వ సంస్థల నుంచి ప్రజలు తమకు కావాల్సిన వివరాలను తెలుసుకునేందుకు తీసుకొచ్చిందే సమాచార హక్కు చట్టం. ఈ చట్టం ప్రకారం అన్ని వివరాలనూ 30 రోజుల్లోగా వె

Read More

యాసంగిలో వరి పంట వేయొద్దు

యాసంగిలో వరిసాగు చేయొద్దని రైతులకు చెప్పింది రాష్ట్ర సర్కార్. పారాబాయిల్ట్ రైస్ తీసుకోవడానికి కేంద్రం సిద్ధంగా లేదని.. అందువల్ల యాసంగిలో వరిసాగు చేయొద

Read More

రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలి

ప్రధానమంత్రి మోడీత దీపావళి పండుగ పురస్కరించుకొని దేశ ప్రజలకు బహుమతిగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన

Read More

మక్క రైతుకు దక్కని మద్దతు

సర్కార్ కొనుగోళ్లు లేకపోవడంతో నష్టపోతున్న రైతులు  క్వింటాల్​కు రూ. 300 - 600 నష్టం   ఇప్పటికే పడిపోయిన ధరలు.. తడిచాయన్న సాకుతో మరిం

Read More

రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర సర్కారు నిధులిస్తలె

మేమే సొంతంగా కొన్ని ప్రాజెక్టులు చేపట్టినం: దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌‌ మాల్యా ఉందానగర్ నుంచి ఎయిర్ పోర్ట్‌‌ దాకా ఎంఎంటీ

Read More