students
మహారాష్ట్రలో 8వ తరగతి వరకు పరీక్షల్లేవ్.. అందరూ పైతరగతులకు ప్రమోట్
కరోనా నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ముంబై: కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వి
Read Moreకేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. అర్హతలు ఇవే..
కేంద్రియ విద్యాలయ సంఘటన్ దేశవ్యాప్తంగా ఉన్న1247 కేంద్రియ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు ఇంటర్మీడియట్
Read Moreమోడల్ స్కూల్స్లో అడ్మిషన్స్కు ప్రవేశాలు
మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆరో తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 15 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కానుం
Read Moreసూసైడ్ అటెంప్ట్ చేసిన కేయూ విద్యార్థి సునీల్ మృతి
జాబ్ నోటిఫికేషన్లు రావట్లేదని వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఆత్మహత్యాయత్నం చేసి... నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్ధి సునీల్ చనిపోయాడు. ప్రభుత
Read Moreఫీజులు గుంజుతున్న స్కూళ్లపై చర్యలు తీస్కున్నరా?
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న హైదరాబాద్, వెలుగు: కరోనా విపత్తు సమయంలో స్టూడెంట్ల నుంచి స్కూళ్లు ట్యూషన్ ఫీజు మాత్రమే&nb
Read Moreస్కూళ్లు, కాలేజీలు బందాయె.. ఆన్లైన్ క్లాసులు అర్థం కావాయె
స్టూడెంట్లు పరేషాన్ దగ్గరపడుతున్న ఎగ్జామ్స్.. టెన్షన్ పడుతున్న స్టూడెంట్స్ మే 1 నుంచి ఇంటర్,17 నుంచి టెన్త్ పరీక్షలు స్మార్ట్ ఫ
Read Moreఐటీఐ స్టూడెంట్లను ప్రోత్సహిస్తం
ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తం-మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి రామచంద్రాపురం, వెలుగు: హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ఇండస్ర్టియల్ ఏరియాల్ల
Read Moreసమస్యలు చెబుదామంటే సీఎం దొరకడం లేదు
ప్రజా సమస్యలు చెబుదామంటే సీఎం అసలు దొరకడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. స్కూల్ విద్యార్థులకు కూడా కరోనా వ్యాక్సిన్
Read Moreస్టూడెంట్ల భవిష్యత్తు..టీచర్ల బతుకులు ఆగం చేయొద్దు
రాష్ట్రంలో కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వీటిలో ఎక్కువ భాగం ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలోనే వస్తున్నాయి. ఈ కారణంతో రాష్ట్రంలో ఉన్న అన్న
Read Moreరేపటినుంచి హాస్టల్స్, మెస్లు బంద్
ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టల్స్ మరియు మెస్లు రేపటి నుంచి మూసివేస్తున్నట్టు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. అందువల్ల రేపు మధ్యాహ
Read Moreత్వరలో టీచర్ పోస్టుల భర్తీ..
త్వరలోనే పాత డీఎస్సీ పద్దతిలోనే టీచర్ పోస్టుల భర్తీ ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. దేశంలోనే మొదటిసారి వర్క్
Read Moreతెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా
తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. త్వరలోనే రీ షెడ్యూల్ చేస్తామని అధికారులు ప్రకటించారు. ర
Read Moreఎంతైనా తినండి.. బిల్లు మీ ఇష్టం..!
ఈ రోజుల్లో మనం ఏదైనా హోటల్కి వెళ్లి భోజనం చేస్తే ఎంతకాదన్నా మినిమం రెండు వందలు అవుతుంది. అందుకే బయటకు వెళ్లి భోజనం చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలో
Read More












