students

సూసైడ్ అటెంప్ట్ చేసిన కేయూ విద్యార్థి సునీల్ మృతి

జాబ్ నోటిఫికేషన్లు రావట్లేదని వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఆత్మహత్యాయత్నం చేసి... నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్ధి సునీల్ చనిపోయాడు. ప్రభుత

Read More

ఫీజులు గుంజుతున్న స్కూళ్లపై చర్యలు తీస్కున్నరా?

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న    హైదరాబాద్, వెలుగు: కరోనా విపత్తు సమయంలో స్టూడెంట్ల నుంచి స్కూళ్లు ట్యూషన్ ఫీజు మాత్రమే&nb

Read More

స్కూళ్లు, కాలేజీలు బందాయె.. ఆన్​లైన్​ క్లాసులు అర్థం కావాయె

స్టూడెంట్లు పరేషాన్ దగ్గరపడుతున్న ఎగ్జామ్స్​.. టెన్షన్​ పడుతున్న స్టూడెంట్స్​ ​ మే 1  నుంచి ఇంటర్​,17 నుంచి టెన్త్​ పరీక్షలు స్మార్ట్​ ఫ

Read More

ఐటీఐ స్టూడెంట్లను ప్రోత్సహిస్తం

ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తం-మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి రామచంద్రాపురం, వెలుగు: హైదరాబాద్​ చుట్టు పక్కల ఉన్న ఇండస్ర్టియల్ ఏరియాల్ల

Read More

సమస్యలు చెబుదామంటే సీఎం దొరకడం లేదు

ప్రజా సమస్యలు చెబుదామంటే సీఎం అసలు దొరకడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.  స్కూల్ విద్యార్థులకు కూడా కరోనా వ్యాక్సిన్

Read More

స్టూడెంట్ల భవిష్యత్తు..టీచర్ల బతుకులు  ఆగం చేయొద్దు 

రాష్ట్రంలో కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వీటిలో ఎక్కువ భాగం ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలోనే వస్తున్నాయి. ఈ కారణంతో రాష్ట్రంలో ఉన్న అన్న

Read More

రేపటినుంచి హాస్టల్స్, మెస్‌లు బంద్

ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టల్స్ మరియు మెస్‌లు రేపటి నుంచి మూసివేస్తున్నట్టు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. అందువల్ల రేపు మధ్యాహ

Read More

త్వరలో టీచర్ పోస్టుల భర్తీ..

త్వరలోనే పాత డీఎస్సీ పద్దతిలోనే టీచర్ పోస్టుల భర్తీ ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. దేశంలోనే మొదటిసారి వర్క్

Read More

తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా

తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. త్వరలోనే రీ షెడ్యూల్ చేస్తామని అధికారులు ప్రకటించారు. ర

Read More

ఎంతైనా తినండి.. బిల్లు మీ ఇష్టం..!

ఈ రోజుల్లో మనం ఏదైనా హోటల్‌కి వెళ్లి భోజనం చేస్తే ఎంతకాదన్నా మినిమం రెండు వందలు అవుతుంది. అందుకే బయటకు వెళ్లి భోజనం చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలో

Read More

తెలంగాణలో రేపటినుంచి విద్యాసంస్థలు మూసివేత

రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా స్కూళ్లలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. విద్యార్థులకు, టీచర్లకు కరోనా

Read More

సెకండియర్ హాల్ టికెట్లు ఇవ్వకుండానే ఎంసెట్ అప్లికేషన్లు

వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చినా  అప్లై చేసుకోవడానికి నో చాన్స్  ఇంటర్ బోర్డు, ఎంసెట్ కమిటీ  మధ్య సమన్వయ లోపం  హైదరాబాద్, వెలుగు

Read More

ఓయూలో కరోనా కలకలం: ఎగ్జామ్స్ కు ముందు కరోనా పరీక్షలు చేయాలని విద్యార్థినుల నిరసన  

హైదరాబాద్:  ఓయూలోని లేడీస్ హాస్టల్ లో గురువారం 150 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆరు మందికి పాజిటివ్ ఉన్నట్టు తేలిందని తెలిపారు డాక్టర్లు.

Read More